కవిత జుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీని కోర్టు ఈనెల 7వరకు పొడిగించింది. ఈ కేసులో అదే రోజున సీబీఐ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేయనుంది. మరోవైపు ఈడీ కేసులో కవిత జుడీషియల్ రిమాండ్ను కోర్టు జులై 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *