- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ప్రకృతి సోయగాల జమ్ముకశ్మీర్ సిగలో మరో మణిహారం చేరనుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం పూర్తయింది. చీనాబ్ నదిపై దీనిని నిర్మించారు. ఈ వంతెన ద్వారా రాంబన్ నుంచి రియాసికి త్వరలో రైలు సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఉత్తర రైల్వే శాఖ తెలిపింది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో ఇది భాగం. చీనాబ్ నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ వంతెన పొడవు 1315 మీటర్లు.