- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఈరోజు అసెంబ్లీ సమావేశాల ముందు రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలందరూ కలిసాం.
రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి గారితో కలిసి వినతి పత్రాలు ఇచ్చాం .
గత ప్రభుత్వంలో ఆదోని ఎమ్మెల్యే చేసినటువంటి దుర్మార్గాల మీద విచారణ చేయమని కోరిన డాక్టర్ పార్థసారథి..
. అలాగే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మద్యం కుంభకోణం మీద , ఇసుక కుంభకోణం మీద దర్యాప్తు చేయమని అందరూ అడిగాం. తప్పకుండా విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు.
నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసినా డాక్టర్ పార్థసారథి..
మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడుతున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అభినందించారు.