జియో రీఛార్జి బరిగా పెరుగుతున్నాయి

జియో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు
ప్రముఖ టెలికాం సంస్థ జియో మొబైల్ రీఛార్జి ధరలను భారీగా పెంచింది. ప్రస్తుతం ఉన్న కనిష్ఠ నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ ను జియో రూ.155 నుంచి రూ. 189కి పెంచింది. ప్లాన్ ను బట్టి ఈ పెంపు కనిష్ఠంగా రూ.34 నుంచి గరిష్ఠంగా రూ.600 వరకు ఉంది. మరోవైపు 1 జీబీ డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జి ధరను రూ.15 నుంచి రూ.19కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు జులై 3 నుంచి అమల్లోకి రానున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *