- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఈ రోజు “అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం ” సందర్బంగా… అనంతపురం జిల్లా కేంద్రంలో Indian Red Cross Society ఆధ్వర్యంలో…
జిల్లా వ్యాప్తంగా రక్తదానంపై అవగాహన కల్పించి,రక్తదాన శిభిరాలు నిర్వహించిన వ్యక్తులు,సంస్థలకు జిల్లా కలెక్టర్ డా:B.వినోద్ కుమార్ గారి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు.
ఈ సందర్బంగా…
ఆంధ్రప్రదేశ్,తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో అనేకమంది రోగులకు రక్తం ఏర్పాటు చేయడంతో పాటు రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేయడం అలాగే రక్తదాన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఇలా అనునిత్యం రక్తదానంపై పనిచేస్తున్న “దుర్గం రక్తదాతలు”సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు Lion:శ్రీ. కంబాల తిమ్మారెడ్డి గారిని కలెక్టర్ డా:శ్రీ B.వినోద్ కుమార్ గారు మరియు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మెన్ శ్రీమతి:కాపు.భారతి గారి చేతుల మీదుగా ఉత్తమ రక్తదాన సేవకుడు అవార్డును ప్రధానం చేయడం జరిగింది.
అవార్డుల ప్రధానోత్సవం తర్వాత నిర్వహించిన రక్తదాన శిభిరంలో పలువురు రక్తదానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో….
డా:శ్రీ B. వినోద్ కుమార్(IAS) గారు
(జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు)
శ్రీమతి:కాపు భారతి గారు
(జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్)
శ్రీ.Y.మేఘా స్వరూప్(IAS)గారు
(మున్సిపల్ కమీషనర్-అనంతపురం)
కుమారి:వైఖోమ్ నైదియా దేవి(IAS)గారు
(Chief Excutive Officer,ZP-అనంతపురం)
శ్రీ కాపు రామచంద్రా రెడ్డి గారు
(ముఖ్య అతిథి రాష్ట్ర మేనేజంగ్ కమిటీ మెంబర్ IRCS & రాయదుర్గం మాజీ MLA)
(DM&HO,అనంతపురం)
శ్రీ.మోహన్ కృష్ణ గారు
(సెక్రటరీ-ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,అనంతపురం)
శ్రీ.ఆలంబన జనార్ధన్ గారు
జిల్లా నలుమూలల నుండి వచ్చిన రక్తదాన సేవకులు,స్వచ్చoద సంస్థలు,అధికారులు,వైద్యులు మరియు రక్తనిధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు