ఎండ తీవ్రత.. 4 బస్సులు దగ్ధం

ఒడిశాలోని రాయగడ జిల్లా బిసంకటక్లో శనివారం ఎండ తీవ్రతకు నాలుగు బస్సులు దగ్ధమైనట్లు అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. బిసంకటక్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండులో ఆగిఉన్న బస...

Continue reading

పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై హైకోర్టు తీర్పు హర్షణీయం

అనంత: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర...

Continue reading

ఆదిలాబాద్ బీజేపీ, పెద్దపల్లి కాంగ్రెస్

ఆదిలాబాద్ ఎంపీ స్థానం బీజేపీదేనని ఆరామస్తాన్ సర్వే తెలిపింది. బీజేపీ నుంచి గొడం నగేశ్, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీలో ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ...

Continue reading

హైదరాబాద్ తెగిపోయిన ఏపీ బంధం

AP: 2014లో రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించింది. కానీ ఏపీ మాత్రం 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించుకుంది. అప్పటి సీఎం చంద్రబాబు హై...

Continue reading

అరుణాచల్ లో బీజేపీ హవా

అరుణాచల్ ప్రదేశ్లో మరోసారి అధికారం దిశగా బీజేపీ సాగుతోంది. 60 సీట్లకు గాను పోలింగుకు ముందే 10 స్థానాలు ఏకగ్రీవం చేసుకోగా, ఇవాళ ఓట్ల కౌంటింగులో 50 స్థానాలకుగాను 31 స్థానాల్లో లీడింగ...

Continue reading

తెలంగాణ ఆవిర్భావం.. అందరి విజయం: పవన్ కళ్యాణ్

TG: సకల జనుల విజయంతోనే తెలంగాణ ఆవిర్భావం సాధ్యమైందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. అప్పుడే దశాబ్దకాలం పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని Xలో పోస్ట్ చేశారు. 'తెలంగాణ పోరాటాలకు పురిట...

Continue reading

మళ్లీ పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే!

మూఢం, శూన్యమాసం కారణంగా కొద్ది రోజులుగా వివాహాలు జరగట్లేదు. జూన్, జులైలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. జూన్ 29, జులై 11, 12, 13, 14, 15 3 ລ້໖ ఉన్నాయన్నారు. ఆ తర...

Continue reading

ఎగ్జిట్ పోల్స్ ఈరోజు విడుదల కానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం

ఎగ్జిట్ పోల్స్ ఈరోజు విడుదల కానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం .. రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసం జనం ఎదురుచూపు.. గొడవలకు పాల్పడకూడదు అంటున్న కళ్యాణదుర్గం పోలీసుల...

Continue reading

ఈ స్టేడియం నిర్మాణానికి రూ.250 కోట్లు

న్యూయార్క్ నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం నిర్మాణం జెట్ స్పీడ్లో పూర్తయిన విషయం తెలిసిందే. ఐసెన్హెవర్ పార్స్లో నిర్మించిన ఈ స్టేడియానికి ఏకంగా రూ.250 కోట్లు ఖర్చు చేశారట. నిర్మాణంలో...

Continue reading

గ్యాస్ లీక్.. 30 మంది అస్వస్థత

తిరుపతి జిల్లాలోని రాజులపాలెం సీఎంఆర్ కర్మాగారంలో శనివారం గ్యాస్ లీకైంది. సీఎంఆర్ ఎకో అల్యూమినియం కర్మాగారంలో ఈ ఘటన జరిగింది. గ్యాస్ లీక్ అవ్వడం వల్ల 20 మంది మహిళలతో సహా 30 మంది అస...

Continue reading