HYD ఓల్డ్ సిటీలోని అరేబియానా రెస్టారెంట్లో

HYD ఓల్డ్ సిటీలోని అరేబియానా రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో మురికిగా ఉన్న రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు. ఆ మసాలాలు, మాంసం చూస్తేనే ఒళ్లు జలదరి...

Continue reading

కారు-బైక్ ఢీ.. షాకింగ్

గుజరాత్లోని రాజ్కోట్-కాన్కోట్ రహదారిపై ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి స్కూటర్పై వేగంగా దూసుకెళ్లాడు. అదే సమయంలో ఓ కారు దానికి ఎదురుగా మెరుపు వేగంతో వచ్చింది. ఆ సమయంలో కారు, ...

Continue reading

భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

తమిళనాడులో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి తిరువల్లూరులో జిల్లాలోని ఓ పెయింట్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పని చేస్తోన్న ముగ్...

Continue reading

2 బస్సులు ఢీ.. ముగ్గురు మృతి

గుజరాత్లోని ఆరావళిలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. మొదాసా-మల్పూర్ హైవేపై సకారియా బస్ స్టేషన్ సమీపంలో రెండు బస్సులు ఢీకొన్నాయి. స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సు డివైడర్ను దాటి వెళ్లి ప్ర...

Continue reading

రోడ్డు పక్కన నిలిపిన కార్లు దగ్ధం

గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. వివిధ కేసులో తీసుకొచ్చిన వాహనాలను రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. వ్యర్థాలకు నిప్పు పెట్టగా.. అవి వాహనాలకు వ్య...

Continue reading

దేశభక్తి గీతానికి నాట్యం చేస్తూ మాజీ సైనికుడు కన్నుమూత

మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దేశభక్తి గీతానికి రిటైర్డ్ సైనికుడు బల్విందర్ ఛావ్దా నాట్యం చేస్తూ గుండెపోటుకు గురై కుప్పకూలారు. అయితే, ఇది ప్రదర్శనలో భాగమని భావించిన పిల్లలు చప్పట్లు కొడ...

Continue reading

పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటలు

AP: కలియుగ వైకుంఠం తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. నిన్న సాయంత్రం నుంచి భారీగా భక్తులు తరలివస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిప...

Continue reading

ఇవాళ 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని అంచనా.. జాగ్రత్త!

AP: రాష్ట్రంలోని 145 మండలాల్లో నేడు వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివిధ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదు అవుతాయని అంచనా వేసింద...

Continue reading

ఎండ ఎఫెక్ట్.. 2 గంటల్లో 16 మంది మృతి

తీవ్ర ఉష్ణోగ్రతలకు తాళలేక ఉత్తరాది ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. బిహార్లోని ఔరంగాబాద్లో బుధవారం 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, వేడి సంబంధ సమస్యలతో జిల్లా ఆస్పత్రిలో 2 గంటల వ్యవ...

Continue reading

Ap స్కూళ్ల ప్రారంభానికి ముందు విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనే... జూన్ 12లోగా విద్యాకానుక కిట్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుక...

Continue reading