ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.20వేల ఆర్థిక సాయం అందించిన చైర్మన్ బద్దే నాయక్..* .
తీవ్ర విష జ్వరంతో బాధపడుతున్న విద్యార్థినికి అండగా నిలిచారు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్...
వాల్మీకి జాతీ తరపున MLA, MP గా గెలుపొందిన వాల్మీకి జాతీ ముద్దు బిడ్డలకు శుభాకాంక్షలు, వచ్చే ఎన్నికలలో బోయలు మరీ రెట్టింపు స్థాయి లో,రాజకీయ భవిష్యత్ మన వాళ్లకూ రావాలని అలాగే అధిక...
TG: APలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలోనే చెప్పానని CM రేవంత్ రెడ్డి తెలిపారు. APకి ప్రత్యేక హోదా చట్టబద్ధతతో కూడుకున్న హామీ అని, అది ఇవ...
AP: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో పోరాటమే చేశారు. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు శ్రమించారు. చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి పవర్స్టార్ ఇమే...
మారూరు లోని బీసీ ఎస్టీ ప్రజలందరూ కలిసి చిన్న కదరయ్య స్వామికి 150 కొబ్బరికాయలు కొట్టినట్లు సమాచారం అక్కడ పాల్గొన్న ప్రజలందరూ ఆనందోత్సవంతో సంతోషాన్ని తెలియజేశారు. ఇన్నాళ్లు పడ్డ కష్...
APలోని మద్యం షాపుల వద్ద మందుబాబులు క్యూ కట్టారు. ఎల్లుండి ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం షాపులు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో మందు కొనుగోలు చే...
బెంగళూరులో నిన్న ఒక్కరోజే దాదాపు 111mm వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ నెలలో ఒక్కరోజే ఈ స్థాయి వర్షం కురవడం గత 133 ఏళ్లలో ఇదే తొలిసారి అని తెలిపింది. ఈనెల 1, 2 త...
పుష్ప-2' సినిమాలో 'సూసేకి' పాట చిత్రీకరణలో 500 మందికి పైగా డాన్సర్లు పాల్గొన్నారని కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య తెలిపారు. లిరికల్ వీడియోలో మేకింగ్ మాత్రమే చూపించామని ఓ ఇంటర్వ్యూలో చె...
రేవ్ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమ తాను ఏ తప్పూ చేయలేదని అన్నారు. కోర్టులో హాజరు పరిచే సమయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీలో బర్త్ డే కేక్ కట్ చేసి హైదరాబాద్ వచ్చేశానని తెలిపార...
ఇప్పటికీ ప్రజల వద్ద రూ.7,755 కోట్ల విలువైన రూ.రెండు వేల నోట్లు ఉన్నాయని RBI వెల్లడించింది. గత ఏడాది మే 19న రూ.2 వేల నోట్ల సర్క్యులేషను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించగా.. ఇప్పటిదాక...