జగన్ రెండోసారి సీఎం కావడం ఖాయం: రోజా

AP: సీఎం జగన్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి RK రోజా అన్నారు. ప్రజలు సంక్షేమం, అభివృద్ధికే పట్టం కట్టారని ఆమె చెప్పారు. 'రాష్ట్రంలో కూటమికి ఎలాంటి క్రేజ్ లేదు. పో...

Continue reading

పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై హైకోర్టు తీర్పు హర్షణీయం

అనంత: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర...

Continue reading

ఆదిలాబాద్ బీజేపీ, పెద్దపల్లి కాంగ్రెస్

ఆదిలాబాద్ ఎంపీ స్థానం బీజేపీదేనని ఆరామస్తాన్ సర్వే తెలిపింది. బీజేపీ నుంచి గొడం నగేశ్, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీలో ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ...

Continue reading

బెంగాల్, ఏపీలో 15 రోజుల పాటు అదనపు భద్రత

ఎన్నికల్లో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఏపీ, బెంగాల్ రాష్ట్రాలపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఫలితాలు వెల్లడైన 15రోజుల వరకు కేంద్ర బలగాలతో కట్టుది...

Continue reading

పంజాబ్లో రెండు రైళ్లు ఢీ

పంజాబ్లోని ఫతేగఢ్ సాహెబ్లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఓ గూడ్సు రైలు ఇంజిన్ పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును ఢీకొట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అమృత్సర్- ...

Continue reading

మళ్లీ పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే!

మూఢం, శూన్యమాసం కారణంగా కొద్ది రోజులుగా వివాహాలు జరగట్లేదు. జూన్, జులైలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. జూన్ 29, జులై 11, 12, 13, 14, 15 3 ລ້໖ ఉన్నాయన్నారు. ఆ తర...

Continue reading

ఈ స్టేడియం నిర్మాణానికి రూ.250 కోట్లు

న్యూయార్క్ నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం నిర్మాణం జెట్ స్పీడ్లో పూర్తయిన విషయం తెలిసిందే. ఐసెన్హెవర్ పార్స్లో నిర్మించిన ఈ స్టేడియానికి ఏకంగా రూ.250 కోట్లు ఖర్చు చేశారట. నిర్మాణంలో...

Continue reading

గ్యాస్ లీక్.. 30 మంది అస్వస్థత

తిరుపతి జిల్లాలోని రాజులపాలెం సీఎంఆర్ కర్మాగారంలో శనివారం గ్యాస్ లీకైంది. సీఎంఆర్ ఎకో అల్యూమినియం కర్మాగారంలో ఈ ఘటన జరిగింది. గ్యాస్ లీక్ అవ్వడం వల్ల 20 మంది మహిళలతో సహా 30 మంది అస...

Continue reading

కారు-బైక్ ఢీ.. షాకింగ్

గుజరాత్లోని రాజ్కోట్-కాన్కోట్ రహదారిపై ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి స్కూటర్పై వేగంగా దూసుకెళ్లాడు. అదే సమయంలో ఓ కారు దానికి ఎదురుగా మెరుపు వేగంతో వచ్చింది. ఆ సమయంలో కారు, ...

Continue reading

భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

తమిళనాడులో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి తిరువల్లూరులో జిల్లాలోని ఓ పెయింట్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలో పని చేస్తోన్న ముగ్...

Continue reading