- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఏపీలో మద్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని BJP స్టేట్ చీఫ్ పురందీశ్వరి సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. సింథటిక్ కెమికల్స్, ఇతర హానికర రసాయనాలతో తయారుచేసిన లిక్కర్ వల్ల లివర్, కిడ్నీలు తీవ్రంగా దెబ్బతింటాయని తెలిపారు. ఈ ప్రమాదకరమైన మద్యం వల్ల గత ఐదేళ్లలో 5 లక్షల మంది మరణించి ఉండొచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన మద్యం సరఫరా చేయాలని, వైన్ షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ తీసుకురావాలని కోరారు.