TG: గర్భిణి స్వాతి హత్య కేసు వివరాలను మల్కాజ్గిరి DCP వెల్లడించారు. ‘నేరం చేసినట్లు విచారణలో మహేందర్ అంగీకరించాడు. చంపేసి స్వాతి ఫోన్ నుంచి ఆమె తల్లికి తిన్నాం అని మెసేజ్ చేశాడు. బాడీ డిస్పోజ్ చేయలేకే మీ అక్క మిస్సైందని ఆమె చెల్లికి చెప్పాడు. కులాంతర వివాహమే వారి గొడవలకు కారణం కావొచ్చు. ఏడాదిన్నరలో నాలుగుసార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాడీ స్వాతిదని తేల్చడానికి DNA టెస్ట్ చేయాలి’ అని తెలిపారు
స్వాతి హత్య: అందుకే సమాచారమిచ్చాడు: DCP
25
Aug