TG: ఈ నెల 30 నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వర్షాకాల సమావేశాల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 30న ఉదయం 10.30 గం.కు అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్నాయి. ఇందులో ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చించే అవకాశం ఉంది.
ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు
28
Aug