TG: HYDలో రేపు జరిగే వినాయక నిమజ్జనాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 50వేల విగ్రహాలతో 303KM మేర శోభాయాత్రలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 30వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. 20 చెరువులు, 72 కృత్రిమ కొలనుల వద్ద 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు సిద్ధం చేశారు. హుస్సేన్నాగర్లో 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లు, 14,486 మంది శానిటేషన్ సిబ్బందిని నియమించారు.
వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం
06
Sep