వర్జీనియా LGగా హైదరాబాదీ మహిళ

వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా గజాలా హష్మీ(డెమోక్రాట్)

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఇంటిని ముట్టడించారు. మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి ఎంపీ ఇంటి ముందు బైఠాయించారు. నాయకులను పోలీసులు అడ్డుకునే క్రమంలో కొద్దిసేపు తోపులాట జరిగింది.

అనంతరం మాజీ మంత్రిని పోలీసు స్టేషన్కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *