TG: హరియాణాలోని గురుగ్రామ్లో వరదలు రోడ్లను ముంచెత్తాయని, ట్రాఫిక్ స్తంభించిందంటూ ఓ వ్యక్తి నీటిలో ఈదుతూ రిపోర్టింగ్ చేసినట్లు ఓ వీడియో వైరలవుతోంది. BJP పాలిత రాష్ట్రంలో ఇదీ పరి...
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎస్ విజయానందు ఏకసభ్య కమిషన్ నివేదిక అందజేసింది. ఆ రిపోర్ట్ను ఆయన రేపు లేదా ఎల్లుండి ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ ఏడాది జనవరిలో వైకుంఠ ఏకాదశి...
2028 కల్లా విదేశీయులకు 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ఇటలీ నిర్ణయం భారతీయులకు మేలు చేయనుంది. తమ దేశంలో వృద్ధుల సంఖ్య పెరగుతుండటంతో వలసలను ప్రోత్సహించాలని ఇటలీ నిర్ణయించింది. ప్...
TG: మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం గుడ్స్యూస్ చెప్పింది. రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలను సెర్స్కి ఆర్థిక శాఖ విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని సంఘాలకు రూ.300 కోట్లు, ప...
AP: రాజభవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను CM చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పరిపాలన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు క్యాంపు కార్...
TG: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తుంగతుర్తిలో ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. దాదాపు 2.4 లక్షల కొత్త కార్డులు ఇస్తున్నామని చ...
తనకు పెళ్లి అంటే భయమని, అందుకే వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ తెలిపారు. పెళ్లి పట్ల భయం ఉన్నప్పటికీ, తల్లిగా మారాలనే ఆశ ఉందని ఓ ఇంటర్వ్యూలో ...
శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువ...
2028 కల్లా విదేశీయులకు 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ఇటలీ నిర్ణయం భారతీయులకు మేలు చేయనుంది. తమ దేశంలో వృద్ధుల సంఖ్య పెరగుతుండటంతో వలసలను ప్రోత్సహించాలని ఇటలీ నిర్ణయించింది. ప్రస...
AP: 2014-19 మధ్య జరిగిన ఉపాధిహామీ పనుల బిల్లులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పేమెంట్లు ఇవ్వలేదని, ఐదేళ్ల పాటు సమాచారం ఇవ్వకపోవడంతో క...