DSCఫలితాలు విడుదల

AP: రేపు DSC మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్నట్లు కన్వీనర్ కృష్ణారెడ్డి వెల్లడించారు. DSC సైటుతో పాటు జిల్లా విద్యాధికారి సైటులోనూ ఫలితాలు చూసుకోవచ్చన్నారు. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్...

Continue reading

ASF: విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంతోపాటు విద్యార్థుల ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు. గురువారం ఆయన ఆకస్మికంగా జనకాపూర్ బాలుర ...

Continue reading

విశ్వంభరుడికి జన్మదిన శుభాకాంక్షలు: పవన్

మెగాస్టార్ చిరంజీవికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 'చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపచేసి ధ్రువతారగా వెలుగొందుతున్న మా అన్నయ్యక...

Continue reading

రూ.904 కోట్లతో అమరావతిలో మౌలిక వసతులు

AP: అమరావతి రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతులు కల్పించాలని క్యాబినెట్లో నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. కడప మైలవరంలో 250 మెగావాట్ల సోలా...

Continue reading

ఆసియా కప్లో యథావిధిగా భారత్ – పాక్ మ్యాచ్లు!

భారత్-పాక్ మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు/స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. మన క్రీడాకారులు పాక్లో గానీ, వాళ్ల ప్లేయర్లు భారత్లో గానీ ఎలాంటి ఈవెంట్స్లో పాల్...

Continue reading

ZPTC ఉపఎన్నికల విజేతలను అభినందించిన చంద్రబాబు

AP: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో విజయం సాధించిన లతారెడ్డి, కృష్ణారెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు. ఉండవల్లిలోని నివాసంలో ఉమ్మడి కడప జిల్లా నేతలు, కార్యకర్త...

Continue reading

రోహిత్ తర్వాత వన్డే కెప్టెన్గా శ్రేయస్

సీనియర్ కెప్టెన్ రోహిత్ స్థానంలో వన్డే కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను నియమించే యోచనలో BCCI ఉన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. వచ్చే WCను దృష్టిలో పెట్టుకొని, సుదీర్ఘ ప్రయోజనాల దృష్ట...

Continue reading

నేపాల్ వాదనను ఖండించిన భారత్

భారత సరిహద్దులో ఉన్న లింపియాధుర, లిపులేఖ్, కాలాపాణిలు తమ ప్రాంతాలేనన్న నేపాల్ వాదనను భారత్ ఖండించింది. 'లిపులేఖ్ ద్వారా IND-CHINA మధ్య 1953లోనే వాణిజ్యం మొదలైంది. తర్వాత కొన్ని...

Continue reading

అందుకే సినిమాలు తగ్గించాను : సమంత

ఒకేసారి వరుస ప్రాజెక్టులు చేయకుండా ఫిజికల్, మెంటల్ హెల్త్్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు హీరోయిన్ సమంత చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐదు సినిమాలు ఒకేసారి చేయలేనని, శరీరం స్పందనకు అన...

Continue reading

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామం లో విషాదం

చిగిలి గ్రామంలో ఈతకు వెళ్లి చెరువులో పడి దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు చిన్నారుల మృతదేహాలకు శ్రద్ధాంజలి అర్పించారు. అనంతరం వారి అంత్యక్రియల్లో పలువురు రాజకీయ నాయకులు ప...

Continue reading