పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధమున్న టెర్రరిస్టుల ఏరివేతను భారత ఆర్మీ ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు అనుమానిత ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన ఆర్మీ తాజాగా లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఫరూ...
బెంగళూరులో DRDO అధికారి ఆదిత్య బోస్పై దాడి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. బోస్ డెలివరీ ఏజెంట్పై దాడి చేస్తున్నట్లు సీసీఫుటేజీ ద్వారా వెల్లడైంది. డెలివరీ ఏజెంట్ను కింద పడేసి ...
AP: గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 3 నుంచి 9 వరకు 4 జిల్లా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. అన్ని పేపర్లకు ఉదయం 10 నుంచ...
హైదరాబాద్లోని అత్తాపూర్లో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. ఫుల్లుగా మద్యం తాగి బ్రిడ్జి మీద నుంచి వెళ్తుండగా పిల్లర్ నంబర్ 100 వద్ద కింద పడబోయాడు. ఈ క్రమంలో తీగను పట్టుకొని వేలాడ...
బెంగళూరులో కన్నడలో మాట్లాడలేదని ఒక వ్యక్తి ఎయిర్ ఫోర్స్ అధికారిపై దాడిచేశాడు. ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి కారును ఆపి కన్నడలో దూషించారని, DRDO స్టిక్కర్ చూస...
తీసుకున్న టీచర్ ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని
విద్యార్థులను ఉపాధ్యాయులు కొట్టకూడదు తిట్టకూడదు ఫలితమిది.
ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రులు పిల్లలను వెనకేసుకొస్తూ ఉపాధ్యాయుల మ...
నెటిజన్ల ప్రశంసలు
హీరోయిన్ దిశా పటాని సోదరి ఖుష్బూ చేసిన పని నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. UP బరేలిలోని ఇంటి సమీపంలో ఖుష్బూ వాకింగ్ చేస్తుండగా ఆమెకు ఓ చిన్నారి ఏడుపు వినిపించ...
మధ్య ప్రదేశ్ ఛతర్పూర్లోని జిల్లా ఆస్పత్రిలో అమానుష ఘటన జరిగింది. తన భార్యకు త్వరగా వైద్యం అందించాలని కోరిన ఉధవ్లల్ జోషి(77) అనే వృద్ధుడిపై డాక్టర్ రాజేశ్ దురుసుగా ప్రవర్తించాడు...
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోలు మరణించారు. బొకారో జిల్లా లాల్పానియా వద్ద జరిగిన ఎన్కౌంటర్లో వివేక్ అనే కీలక మావో న...
సాధారణంగా ఓ గ్రామంలో ఒకరో, ఇద్దరో JEE మెయిన్స్లో ఉత్తీర్ణులవుతుంటారు. కానీ, బిహార్లోని పట్వటోలి అనే గ్రామంలో ఏకంగా 40 మంది మెయిన్స్ ఫలితాల్లో సత్తాచాటారు. ఇందులో గ్రామంలో ఉచితం...