వృద్ధురాలి వద్దకెళ్లి వాంగూల్మం తీసుకున్న జడ్జి

కేసు విచారణలో భాగంగా వృద్ధురాలి(87+) వద్దకు వెళ్లి వాంగ్మూలం తీసుకున్నారు నిర్మల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పోరిక రవీందర్. ల్యాండ్కి సంబంధించిన కేసులో నడవలేని స్థితిలో ఉ...

Continue reading

అనంత: 'ఆడబిడ్డలను టచ్ చేయాలంటే భయపడాలి' ఆడబిడ్డలను టచ్ చేయాలంటే భయపడే పరిస్థితి తేవాలని సీఎం చంద్రబాబు మంగళవారం అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేర ఘటనలపై సీఎం సమీక్షించారు. య...

Continue reading

హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హనీమూన్ ట్రిప్కు నిందితురాలు సోనమ్ టికెట్లు బుక్ చేసిందని, కానీ రిటర్న్ టికెట్లు మాత్రం బుక్ చేయలేదని మృతుడు ...

Continue reading

అనంతపురం: ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో అప్ డేట్

అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో పోలీసులు నిందితుడిని మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడు నరేశ్ ను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 3న రామకృష్ణ కాలనీకి చెందిన ఇం...

Continue reading

అనంత: ఇంటర్ విద్యార్థిని హత్య కేసు వివరాలు

ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మూడు నెలలుగా నరేష్తో పరిచయం ఉన్న తన్మయి, ఇటీవల అతడిపై పెళ్లి ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ నరేష్కు ఇప్పటికే వివాహం కావడం...

Continue reading

ఇంటర్ విద్యార్థిని హత్య కేసు.. సీఐ సస్పెండ్

AP: అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో వన్టైన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్పై సస్పెన్షన్ వేటు పడింది. కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో జిల్లా ఎస్పీ జగదీష్ ...

Continue reading

అనుమానం.. భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించిన భర్త

AP: బాపట్ల జిల్లా, జమ్ములపాలెంలో సోమవారం దారుణ ఘటన జరిగింది. హరీష్ అనే వ్యక్తి తన భార్య సుభాషిణి(27)ని వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భర్త పెట్రోలు పోసి...

Continue reading

పాపం.. పెళ్లిలో ఎంత సంతోషంగా ఉన్నాడో చూడండి! హనీమూన్కు వెళ్లి అక్కడ భర్తను కిరాయి గూండాలతో చంపించిన భార్య సోనమ్ గురించి దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. తాజాగా వీరి వివాహం రోజున తీసు...

Continue reading

సాక్షి’ కార్యాలయానికి నిప్పు

AP: ఏలూరులోని 'సాక్షి' కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. దీంతో ఆఫీసులోని ఫర్నిచర్, సోఫా సెట్లు తగలబడిపోయాయి. ఆఫీసు ముందు ఉన్న కారును సైతం ధ్వంసం చేశారు. ఇది టీడీపీ నేతల ప...

Continue reading

ఆరుగురు కాదు బాలికపై పద్నాలుగు మంది అత్యాచారం

శ్రీ సత్యసాయి జిల్లా ఏడుగుర్రాలపల్లిలో బాలికపై అత్యాచారం కేసులో భయానక విషయాలు బయటపడ్డాయి. గత రెండు సంవత్సరాల్లో 14 మంది బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వీడియోలు తీసి బ్లాక్మ...

Continue reading