జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2025 సంవత్సరానికి జాతీయ స్వతంత్ర జ్యురి బుధవారం నిర్వహించిన ముఖాముఖిలో తెలంగాణ నుంచి 150మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఆరుగురిని ఎంపిక చేశారు. అందులో కొమురం భీమ్ జిల్లా కేంద్రంలోని జన్కపూర్ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ధర్మపురి వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ శాలువా, జ్ఞాపికతో ఆయనను సన్మానించారు.
కొమురం భీమ్ జిల్లా వాసికి జాతీయ ఉత్తమ అవార్డు
15
Aug