తక్షణమే సిరియాను వీడండి: కేంద్రం

సిరియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత పౌరులకు కేంద్రం కీలక సూచనలు చేసింది. తక్షణమే ఆ దేశాన్ని వీడాలని అడ్వైజరీ జారీ చేసింది. విమానాలు, ఇతర రవాణా మార్గాలను ఉపయోగించుకుని అక్కడి నుంచి బయటపడాలని పేర్కొంది. అత్యవసర సహాయం కోసం నంబరును సంప్రదించాలని సూచించింది. అలాగే భారత పౌరులెవరూ ఆ దేశానికి వెళ్లొద్దని హెచ్చరించింది. కాగా సిరియా అంతర్యుద్ధంతో మల్లగుల్లాలు పడుతున్న సంగతి తెలిసిందే.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *