AP: వేసవి వచ్చేసింది.. ఇన్నాళ్లూ ఆఫ్ లో ఉన్న ఏసీలను ఆన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో చూడండి. విశాఖ జిల్లా పెందుర్తిలో సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లోని ఏసీలో పాము పిల్లలు పెట్టింది...
AP: కృష్ణా జిల్లా ఉయ్యూరులో నడిరోడ్డుపై విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. స్థానిక ఏజీ&ఎసీ కాలేజీ వద్ద ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్ ముగిసిన అనంతరం విద్యార్థులు ఒకరిపై ఒకరు ...
కదులుతున్న రైలు కిటికీ పట్టుకుని వేలాడుతూ ఓ యువకుడు ప్రమాదకర స్టంట్ చేశాడు. ఆ తర్వాత రైలు వేగం తగ్గాక నేలపై దిగబోయి వెనక్కి పడిపోయాడు. ఈ ఘటన యూపీలోని కాస్గంజ్, కాన్పూర్ స్టేషన్...
సోషల్ మీడియాలో వైరలయ్యేందుకు ప్రాణాలకు తెగించి కొందరు వీడియోలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి రైలు ముందు షారుఖ్ ఖాన్ పోజులో నిల్చొని వీడియో తీసుకుంటుండగా అతణ్ని రైలు ఢీకొట్ట...
అటవీ అధికారుల సంరక్షణలో ఉన్న ఓ ఏనుగు పిల్లకు సంబంధించిన క్యూట్ వీడియో SMలో వైరలవుతోంది. బిడ్డకు తల్లి గోరు ముద్దలు పెట్టినట్లు కేర్ టేకర్ దానికి ఆహారం తినిపించారు. అయితే, ఆహారం...
ఘోర ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
AP: కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. పాండవగల్లు గ్రామ సమీపంలో ముందు వైపు వెళ్తున్న రెండు బైకులను బస్సు ఢీకొట్టడంతో ఐదుగురు వ్...
TG: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు నిందితులకు కోర్టు శిక్ష విధించింది. ఏ2గా ఉన్న సుభాష్కు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సీ,...
విజయానికి అదృష్టంతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైందని జనసేన నేత నాగబాబు అన్నారు. జనసేనను భారత జట్టుతో పోల్చారు. 'IND ఒక్క టాస్ గెలవకుండా అన్ని మ్యాచ్లు గెలిచి 12 ఏళ్లకు CT...
ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇచ్చోడ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని లాలిత్య ఆదివారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు సీఐ భీమే...
తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు ఖాళీ అవుతున్నాయి. కృష్ణా బేసిన్లోని నాగార్జున సాగర్, శ్రీశైలంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఇరు ప్రాజెక్టుల్లో ఇంకా 45 టీఎంసీలే మిగిలి ఉన్న...