54 మీ. సైజున్న 'ఆస్టరాయిడ్-2024 YR4' భూమివైపు దూసుకొస్తున్నట్లు NASA తెలిపింది. ఇది భూమిని ఢీకొట్టే అవకాశం 2.6శాతం నుంచి 3.1 శాతానికి పెరిగినట్లు పేర్కొంది. ఈ ఆస్టరాయిడ్ 8 మెగాటన్...
ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్లాట్ఫార్పై ట్రైన్ కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ ఆపస్మారక స్థితిలో కింద పడిపోయింది. అక్కడే విధులు నిర్వ...
ఫీజుల ఒత్తిళ్లు తాళలేక నారాయణ కళాశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే అనంతపురంలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సత్యసాయి జిల్లా మలకాపురం గ్రామానికి చెందిన శ...
ఒడిశాలోని కళింగ యూనివర్సిటీలో తమ దేశ విద్యార్థిని ఆత్మహత్య, తదనంతరం చోటు చేసుకున్న నిరసనలపై నేపాల్ ప్రధాని కేపీ ఓలీ స్పందించారు. ఢిల్లీలోని తమ ఎంబసీకి చెందిన ఇద్దరు అధికారులను ...
TG: చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవను 3 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి పోలీసులు అతడిని విచారించనున్న...
AP: వచ్చే నెల 14న పిఠాపురంలో జనసేన ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ తెలిపింది. ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. దీనికి డిప్యూటీ సీఎం, పార్టీ చీఫ్ పవన్ కళ్...
కొన్ని వస్తువులపై టారిఫ్స్ తగ్గించుకొనేందుకు భారత్, అమెరికా ఒప్పుకున్నాయని తెలిసింది. రెండు దేశాలకూ ప్రయోజనం కలిగే ట్రేడ్ డీల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాయని ప్రభుత్వ సీనియర్...
కదులుతున్న రైలులోకి ఎక్కే ప్రయత్నం చేయొద్దని రైల్వే అధికారులు అవగాహన కల్పించినా కొందరు దీనిని పట్టించుకోవట్లేదు. తాజాగా ఓ యువకుడు రైలు ప్లాట్ఫామ్ నుంచి స్టార్ట్ అవడంతో ఎక్కేందు...
AP మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళ్లారు. ఈ సందర్భంగా భార్య బ్రాహ్మిణి, కుమారుడు దేవాన్షా కలిసి త్రివేణీ సంగమం వద్ద పవిత్ర స్నానం చేశారు. అంతకుము...
విక్కీ కౌశల్, రష్మిక నటించిన 'ఛావా' మూవీ 3 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తొలి రోజు రూ.33 కోట్లు, రెండో రోజు రూ.39 కోట్లు, ని...