AP: సినీనటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు రాజంపేట సబ్ జైలుకు తరలించారు. అక్కడ ఆయనకు జైలు అధికారులు 2261 నంబర్ కేటాయించారు. పోసాని కోసం జైలులో ఓ గది ఏర్పాటు చేసినట్లు తెలుస్తోం...
AP: పోసాని కృష్ణమురళిపై పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించారు. ‘పోసాని దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్...
కుమారీ ఆంటి మరోసారి వార్తల్లో నిలిచారు. తన ఇంట్లోని పూజగదిలో ఆమె CM రేవంత్ ఫొటో పెట్టడమే అందుకు కారణం. దేవుళ్ల ఫ్రేముల పక్కన ఆయన ఫొటో పెట్టి హారతి ఇస్తున్న వీడియో వైరల్ గా మారి...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజ్నోవా, కుమారుడు అకీరా నందన్, దర్శకుడు త్రివిక్రమ్తో కలిసి మహాకుంభమేళాలోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన సంగతి తెలిసిందే. ...
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఏడాదికి సగటున రూ.1500-1600CR, కేరళ పద్మనాభ స్వామి మందిరానికి రూ.750-800CR, అయోధ్య బాలరాముడి ఆలయానికి రూ.700CR, పంజాబ్ స్వర్ణ మందిరానికి రూ....
తానెంటో అందరికీ తెలుసని, ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని హీరో మంచు మనోజ్ కోరారు. తనతో పాటు భార్య మీద 32 కేసులు పెట్టారని చెప్పారు. వీటితో తాను భయపడతానని అనుకుంటున్నారన...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేశారు. సతీమణి అన్నా లెజ్నోవా, కుమారుడు అకీరా, డైరెక్టర్ త్రివిక్రమ్తో కలిసి స్నానం ఆచరించారు. అంతకుముందు...
భారత్-పాక్ సరిహద్దుల్లోని పీర్పంజల్ ప్రాంతంలో(J&K) నియంత్రణ రేఖ(LOC) వెంబడి టెన్షన్ వాతావరణం నెలకొంది. పాక్కు చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్(BAT) కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘి...
AP: ఫ్రీ ఫైర్ గేమ్ విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణకు కారణమైంది. ఏలూరులోని జిల్లా పరిషత్ రోడ్డులో రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు....
ఢిల్లీ మెట్రోలో రోజు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలో మరో ఘటన నెట్టింట వైరల్గా మారింది. ఇద్దరు యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకొని దారుణంగా కొట్టుకున్...