మంచు ప్రమాదం.. 32 మంది సేఫ్

ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో జరిగిన మంచు ప్రమాద ఘటనలో 32 మందిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. మరో 25 మంది కోసం గాలిస్తున్నాయి. బయటపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని స...

Continue reading

సెల్ ఫోన్ల రికవరీలో అనంతపురం టాప్

AP: సెల్ఫోన్ల రికవరీలో అనంతపురం జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో రికవరీ చేసిన 1183 ఫోన్లను బాధితులకు అప్పగించారు. 20...

Continue reading

నమాజ్ చేస్తుండగా బాంబుదాడి.. ఐదుగురి మరణం

పాకిస్థాన్ మరోసారి బాంబు దాడితో ఉలిక్కిపడింది. పెషావర్లోని దారుల్ ఉలుమ్ హఖానియా మదర్సాలో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా ఓ సూసైడ్ బాంబర్ దూసుకొచ్చినట్టు తెలిసింది. తనను తాను పేల...

Continue reading

ఈశా ఫౌండేషన్ పై చర్యలు తీసుకోవద్దు: సుప్రీంకోర్టు

ఈశా ఫౌండేషన్ కేసులో హైకోర్టు తీర్పు సరైనదేనని సుప్రీంకోర్టు తెలిపింది. ఫౌండేషన్పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తమిళనాడు వెల్లియంగిరిలోని ఫౌండేషన్కు పర్యావరణ అనుమతుల...

Continue reading

హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వాహనాలు

హిమాచలప్రదేశ్లో ప్రకృతి కన్నెర్ర చేసింది. ఓ వైపు హిమపాతం, మరోవైపు కుండపోత వర్షాలు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. గత 24 గంటలుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి వరద ప...

Continue reading

మంచులో చిక్కుకున్న 47 మంది

ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. చమోలి-బద్రినాథ్ హైవేపై గ్లేసియర్ (హిమానీనదం) బరస్ట్ అయింది. దీంతో 57 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు మంచులో కూరుకుపోయారు. వారిలో 10 మందిని రక్...

Continue reading

ఆడుకుంటున్న పిల్లలపైకి దూసుకెళ్లిన కారు

పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్న పిల్లలపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఢిల్లీలోని పర్యటన్ విహార్ లో ఈ ఘటన జరిగింది. పిల్లలు రోడ్డుపై ఆడుకుంటుండగా అటుగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లిం...

Continue reading

మోనాలిసా అదిరిపోయే డాన్స్

మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ రాత్రికి రాత్రే సెన్సేషన్గా మారిన మోనాలిసా నేపాల్ దేశం వెళ్లింది. అక్కడ జరిగిన మహా శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న ఆమె డాన్స్ చేస్తూ అందరినీ అలరించింది. ...

Continue reading

మురుగు నీటిలో ఆకుకూరలు ముంచి విక్రయం

ప్రతీ దానిని కల్తీ చేస్తుండటంతో ఏం తినాలన్నా భయపడాల్సి వస్తోంది. ఈ కల్తీ భూతం కూరగాయలను సైతం వదల్లేదు. తాజాగా మహారాష్ట్ర ఉల్లాసనగర్ లోని ఖేమానీ మార్కెట్లో ఓ వ్యక్తి ఆకు కూరలను ...

Continue reading

ఘోర ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

TG: హైదరాబాద్ పుప్పాలగూడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు మరణించారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పొగ కారణంగా ఊపిరి ఆడకపోవ...

Continue reading