ఈశా ఫౌండేషన్ కేసులో హైకోర్టు తీర్పు సరైనదేనని సుప్రీంకోర్టు తెలిపింది. ఫౌండేషన్పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తమిళనాడు వెల్లియంగిరిలోని ఫౌండేషన్కు పర్యావరణ అనుమతులు లేవని రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులు జారీచేసింది. దీంతో ఈశా ఫౌండేషన్ హైకోర్టును సంప్రదించింది. నిర్మాణం సక్రమంగానే జరిగిందని హైకోర్టు నోటీసులను కొట్టివేయడంతో బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈశా ఫౌండేషన్ పై చర్యలు తీసుకోవద్దు: సుప్రీంకోర్టు
02
Mar