ప్రతీ దానిని కల్తీ చేస్తుండటంతో ఏం తినాలన్నా భయపడాల్సి వస్తోంది. ఈ కల్తీ భూతం కూరగాయలను సైతం వదల్లేదు. తాజాగా మహారాష్ట్ర ఉల్లాసనగర్ లోని ఖేమానీ మార్కెట్లో ఓ వ్యక్తి ఆకు కూరలను మురుగు కాలువ నీటిలో కడిగారు. అన్నింటిని కుప్పలుగా చేర్చుతూ కనిపించాడు. వీటిని మార్కెట్లో అమ్ముతామని విక్రేత చెప్పడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇతనిపై చర్యలు తీసుకోవాలంటున్నారు.
మురుగు నీటిలో ఆకుకూరలు ముంచి విక్రయం
02
Mar