మనిషి కష్టాలు పడినప్పుడే బలంగా మారతాడని నటి సమంత ఓ ఇంటర్వ్యూలో అన్నారు. 'అట్టడుగు స్థితికి చేరుకున్న తర్వాతే మన బలమేంటో మనకు తెలుస్తుంది. ఆ స్థాయికి పడిపోయాక ఇక ఏ సమస్యా సమస్యలా అన...
AP: ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన బాలిక(17) కడప రిమ్స్ చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికే నిందితు...
AP: YSR జిల్లా బద్వేల్ ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. ఇంటర్ చదువుతున్న అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన విఘ్నేశ్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విఘ్నేశ్ కొన్నేళ్లుగ...
TG: ఐటీఐ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. వివిధ ట్రేడ్లలో చేరేందుకు 8, 10వ తరగతి పాసై, 1-8-2024 నాటికి 14 ఏళ్ల...
చైనాలో ఓ తల్లి బిడ్డల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. భర్తతో గొడవపడి అతడిని బెదిరించేందుకు కొడుకు, కూతురును 23వ అంతస్తులోని అపార్ట్మెంట్ బయట AC యూనిట్పై కూర్చోబెట్టింది. పిల్లలు ఏడు...
సికింద్రాబాద్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హిందూ సంఘాలు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వారు వాటర్ ప్యాకెట్లు, కుర్చీలు విసిరారు. దీంతో లాఠీఛార్జ్ చోట...
హమాస్ గ్రూప్ అధినేత యాహ్యా సిన్వర్ను ఐడీఎఫ్ దళాలు మట్టుబెట్టాయి. దీంతో హమాస్ను ఎవరు ముందుకు నడిపిస్తారనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. హమాస్ వ్యవస్థాపకుల్లో ఒకరు మహ్మద్ అల్ జహర్ పే...
AP: కడప DSA స్టేడియంలో NOV 10 నుంచి 15 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. కర్నూలు, NLR, ATP, YSR, GNT, ప్రకాశం, CTR, బాపట్ల, పల్నాడు, నంద్యాల...
రిలయన్స్ ఇండస్ట్రీస్ బోనస్ ఇష్యూకు 99.92% స్టేక్ హోల్డర్లు ఆమోదం తెలిపారు. దీంతో కంపెనీ అక్టోబర్ 28ని రికార్డు తేదీగా ప్రకటించింది. ఎలిజిబుల్ షేర్ హోల్డర్లకు 1:1 ప్రాతిపదికన బోనస్ ...
ఆదివాసీ యోధుడు.. అరణ్య సూర్యుడు.! పోరాటాల పోతుగడ్డ మీద పుట్టిన అడవి తల్లి ముద్దుబిడ్డ కొమురం భీం అని మాజీ మంత్రి KTR (X) వేదికగా పేర్కొన్నారు. దేశం గర్వించదగ్గ గిరిజన తిరుగుబాటు వీ...