UPలోని లిఖింపూర్లో ఇటుకల బట్టీలోకి చిరుతపులి ప్రవేశించి అక్కడే ఉన్న ఓ కూలీపై దాడి చేసిన విషయం తెలిసిందే. అతడిని రక్షించేందుకు అక్కడున్న వారు ఇటుకలను విసరగా.. చిరుతకు తీవ్ర గాయా...
పూరీ జగన్నాథ రథయాత్ర వైభవంగా సాగుతోంది. ఈ రథయాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రసాదానికీ అంతే ఉంది. 56రకాల వెరైటీలతో తయారు చేసే ఈ ప్రసాదాన్ని 'ఛప్పన్ భోగ్' అని పిలుస్తారు. అన్నం, కి...
కృష్ణా బేసిన్లో వర్షాల కారణంగా జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. జూరాలకు ఇన్ ఫ్లో 1,06,000 క్యూసెక్కులు వస్తుండగా 1,03,729 క్యూసెక్కులు ఔట్ ఫ్లోగా ఉంది. 12 గేట్లు...
TG: తల్లి కళ్లెదుటే కుమారుడు కన్నుమూసిన విషాద ఘటన హైదరాబాద్లో జరిగింది. 1వ తరగతి చదువుతున్న కొడుకును తీసుకొని తల్లి స్కూటీపై స్కూలుకు బయల్దేరింది. దుండిగల్ PS పరిధిలోని మల్లంపే...
ఆమిర్ ఖాన్ 'దంగల్' సినిమాను తమ దేశంలో నిషేధించడం పట్ల పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ మంత్రి మరియం ఔరంగజేబ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. 'నేను సమాచార శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ సినిమా...
కైలాస్ మానసరోవర్ యాత్ర భక్తులకు రూ.లక్ష ఇస్తామని UP CM యోగి ఆదిత్యనాథ్ ప్రకటించడం సంచలనంగా మారింది. మక్కా యాత్రకు ప్రభుత్వాలు డబ్బులు ఇస్తున్నాయని, హిందువుల యాత్రకు ఆర్థికసాయం చ...
వీడియోల పేరుతో ఓ ముఠా UPలోని కాన్పూర్లో 66మందిని మోసం చేసింది. తొలుత పోర్న్ వీడియోలు చూసేలా ప్రేరేపించి, ఆపై వాటి గురించి బయటపెడతామని ఈ ముఠా బాధితులకు ఫోన్లు చేసి బెదిరించింది. ఆప...
ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కైలాస్ మానసరోవర్ యాత్ర భక్తులకు గుడ్్యూస్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. యాత్రకు వెళ్లే తొ...