చిరుతను ఇటుకలతో కొట్టి చంపిన వారిపై కేసు

UPలోని లిఖింపూర్లో ఇటుకల బట్టీలోకి చిరుతపులి ప్రవేశించి అక్కడే ఉన్న ఓ కూలీపై దాడి చేసిన విషయం తెలిసిందే. అతడిని రక్షించేందుకు అక్కడున్న వారు ఇటుకలను విసరగా.. చిరుతకు తీవ్ర గాయా...

Continue reading

పూరీ రథయాత్రే కాదు.. ప్రసాదమూ ప్రత్యేకమే

పూరీ జగన్నాథ రథయాత్ర వైభవంగా సాగుతోంది. ఈ రథయాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రసాదానికీ అంతే ఉంది. 56రకాల వెరైటీలతో తయారు చేసే ఈ ప్రసాదాన్ని 'ఛప్పన్ భోగ్' అని పిలుస్తారు. అన్నం, కి...

Continue reading

వస్తున్నాయ్ వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు

భక్తులను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథ చక్రాలు. మనలో అహం పారద్రోలడానికి ప్రేమాభిమానాలు పెంచడానికి వస్తున్నాయ్ వస్తున్నాయి. ఈర్ష్య, అ...

Continue reading

జూరాల, శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

కృష్ణా బేసిన్లో వర్షాల కారణంగా జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. జూరాలకు ఇన్ ఫ్లో 1,06,000 క్యూసెక్కులు వస్తుండగా 1,03,729 క్యూసెక్కులు ఔట్ ఫ్లోగా ఉంది. 12 గేట్లు...

Continue reading

స్కూల్ కు తీసుకెళ్తుండగా కొడుకు మృతి

TG: తల్లి కళ్లెదుటే కుమారుడు కన్నుమూసిన విషాద ఘటన హైదరాబాద్లో జరిగింది. 1వ తరగతి చదువుతున్న కొడుకును తీసుకొని తల్లి స్కూటీపై స్కూలుకు బయల్దేరింది. దుండిగల్ PS పరిధిలోని మల్లంపే...

Continue reading

ప్రయాణికుడిపై మహిళా కండక్టర్ దాడి

APSRTC బస్సులో 'చిల్లర' గొడవ ప్రయాణికుడిపై కండక్టర్ దాడి చేసేవరకూ వెళ్లింది. కృష్ణా(D) ఉయ్యూరు డిపోకు చెందిన బస్సులో ఎక్కిన మల్లికార్జునరావు టికెట్ కోసం రూ.200 నోటు ఇచ్చాడు. పె...

Continue reading

దంగల్’ సినిమాను బ్యాన్ చేసి తప్పు చేశా: పాక్ మంత్రి

ఆమిర్ ఖాన్ 'దంగల్' సినిమాను తమ దేశంలో నిషేధించడం పట్ల పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ మంత్రి మరియం ఔరంగజేబ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. 'నేను సమాచార శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ సినిమా...

Continue reading

యోగి నిర్ణయంపై మీ కామెంట్

కైలాస్ మానసరోవర్ యాత్ర భక్తులకు రూ.లక్ష ఇస్తామని UP CM యోగి ఆదిత్యనాథ్ ప్రకటించడం సంచలనంగా మారింది. మక్కా యాత్రకు ప్రభుత్వాలు డబ్బులు ఇస్తున్నాయని, హిందువుల యాత్రకు ఆర్థికసాయం చ...

Continue reading

పోర్న్ వీడియోల పేరుతో బెదిరించి రూ. లక్షల్లో వసూలు

వీడియోల పేరుతో ఓ ముఠా UPలోని కాన్పూర్లో 66మందిని మోసం చేసింది. తొలుత పోర్న్ వీడియోలు చూసేలా ప్రేరేపించి, ఆపై వాటి గురించి బయటపెడతామని ఈ ముఠా బాధితులకు ఫోన్లు చేసి బెదిరించింది. ఆప...

Continue reading

కైలాస్ మానసరోవర్ యాత్ర భక్తులకు రూ. లక్ష : UP సీఎం

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కైలాస్ మానసరోవర్ యాత్ర భక్తులకు గుడ్్యూస్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. యాత్రకు వెళ్లే తొ...

Continue reading