TG: పాశమైలారంలో రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 42 మంది చనిపోగా, మరో 27 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. పేలుడు ధాటికి మూడు అంతస్తుల భవనం కుప్...
పోలీస్ కొట్టడంతో ఓ షాప్ ఓనర్ స్పృహ కోల్పోయిన ఘటన రాజస్థాన్ కోటాలో జరిగింది. షాప్ ముందున్న బైక్ తీయాలని యజమానిని SHO పుష్పేంద్ర ఆదేశించారు. అది తన బైక్ కాదని, హ్యాండిల్ లాక్ ఉందని...
వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నవారు మరో 3 నెలలు ఆగాల్సిందే. నల్లమలలోకి మానవ ప్రవేశాలను 3 నెలల పాటు(జులై 1 -SEP 30 వరకు) నిషేధిస్తున్నట్లు అటవీ శాఖ వెల్లడించింది. వన్యప్రాణుల సంతానోత్ప...
AP: తిరుపతి జిల్లా తిరుచానూరులో విషాదం జరిగింది. కారులో ఇద్దరు యువకులు ఊపిరాడక మృతి చెందారు. నిన్న రాత్రి కారులో ఏసీ వేసుకుని మద్యం తాగిన యువకులు మత్తులో అందులోనే పడుకున్నారు. ...
MPలోని నర్సింగ్పూర్లో దారుణం జరిగింది. సంధ్య చౌదరి (18) అనే యువతి ప్రభుత్వ ఆస్పత్రిలో వొకేషనల్ ట్రైనింగ్లో ఉన్న సమయంలో యువకుడు అభిషేక్ కత్తితో అటాక్ చేశాడు. అందరూ చూస్తుండగానే ...
AP: రాష్ట్ర పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని CM CBN కోరిన నేపథ్యంలో రాందేవ్ బాబా అంగీకరించారు. ఉత్తర భారతీయులకు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల గురించి తెలియదన్నారు. ఆ ప్...
అహ్మదాబాద్ విమానం కూలిన ఘటనపై విచారణకు ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సివిల్ ఏవియేషన్ సెక్రటరీకి సమన్లు జారీ చేసింది. జులై 8న కమిటీ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే బోయింగ్ అ...
కోల్కతాలో ఆర్జీకర్ ఆస్పత్రి ఘటన మరువకముందే అక్కడి కస్బాలో దారుణం జరిగింది. లా విద్యార్థినిపై కాలేజీ ప్రాంగణంలోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటన ఈ నెల 25న రాత్రి 7.30 ను...