ప్రమాదం.. 27 మంది ఆచూకీ గల్లంతు

TG: పాశమైలారంలో రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 42 మంది చనిపోగా, మరో 27 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. పేలుడు ధాటికి మూడు అంతస్తుల భవనం కుప్...

Continue reading

తల్లికి వందనం’ అంటూ.. దోచేస్తున్నారు

AP: ‘తల్లికి వందనం డబ్బులు జమ కాలేదా? మీ అకౌంట్ హోల్డ్లో ఉంది' అంటూ సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు. నకిలీ పోర్టల్ సృష్టించి పేరెంట్స్ వ్యక్తిగత, బ్యాంకు ఖాతా, OTPలు తెలుసుకొని ...

Continue reading

పోలీస్ దెబ్బకు స్పృహ కోల్పోయాడు

పోలీస్ కొట్టడంతో ఓ షాప్ ఓనర్ స్పృహ కోల్పోయిన ఘటన రాజస్థాన్ కోటాలో జరిగింది. షాప్ ముందున్న బైక్ తీయాలని యజమానిని SHO పుష్పేంద్ర ఆదేశించారు. అది తన బైక్ కాదని, హ్యాండిల్ లాక్ ఉందని...

Continue reading

పులుల సంతానోత్పత్తి సమయం.. సఫారీ క్లోజ్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్(NSER)లో సఫారీ

వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నవారు మరో 3 నెలలు ఆగాల్సిందే. నల్లమలలోకి మానవ ప్రవేశాలను 3 నెలల పాటు(జులై 1 -SEP 30 వరకు) నిషేధిస్తున్నట్లు అటవీ శాఖ వెల్లడించింది. వన్యప్రాణుల సంతానోత్ప...

Continue reading

కారులో మద్యం సేవించి పడుకోవడమే వీరికి శాపంగా మారింది

AP: తిరుపతి జిల్లా తిరుచానూరులో విషాదం జరిగింది. కారులో ఇద్దరు యువకులు ఊపిరాడక మృతి చెందారు. నిన్న రాత్రి కారులో ఏసీ వేసుకుని మద్యం తాగిన యువకులు మత్తులో అందులోనే పడుకున్నారు. ...

Continue reading

వరదలో చిక్కుకున్నా అమ్మాయిలు

సెలవు రోజున సరదాగా గడుపుదామనుకున్న యువతులకు అనుకోని ప్రమాదం ఎదురైంది. బిహార్లోని గయాలో జలపాతానికి వెళ్లిన యువతులు నీటి ప్రవాహం లేకపోవడంతో ఫొటోలు దిగేందుకు మధ్యలోకి వెళ్లారు. అయితే,...

Continue reading

అందరూ చూస్తుండగా అమ్మాయి గొంతు కోసి చంపాడు

MPలోని నర్సింగ్పూర్లో దారుణం జరిగింది. సంధ్య చౌదరి (18) అనే యువతి ప్రభుత్వ ఆస్పత్రిలో వొకేషనల్ ట్రైనింగ్లో ఉన్న సమయంలో యువకుడు అభిషేక్ కత్తితో అటాక్ చేశాడు. అందరూ చూస్తుండగానే ...

Continue reading

రాష్ట్ర పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటా: రాందేవ్ బాబా

AP: రాష్ట్ర పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని CM CBN కోరిన నేపథ్యంలో రాందేవ్ బాబా అంగీకరించారు. ఉత్తర భారతీయులకు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల గురించి తెలియదన్నారు. ఆ ప్...

Continue reading

ఫ్లైట్ క్రాష్: సివిల్ ఏవియేషన్ సెక్రటరీకి సమన్లు

అహ్మదాబాద్ విమానం కూలిన ఘటనపై విచారణకు ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సివిల్ ఏవియేషన్ సెక్రటరీకి సమన్లు జారీ చేసింది. జులై 8న కమిటీ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే బోయింగ్ అ...

Continue reading

లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

కోల్కతాలో ఆర్జీకర్ ఆస్పత్రి ఘటన మరువకముందే అక్కడి కస్బాలో దారుణం జరిగింది. లా విద్యార్థినిపై కాలేజీ ప్రాంగణంలోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటన ఈ నెల 25న రాత్రి 7.30 ను...

Continue reading