కోల్కతాలో ఆర్జీకర్ ఆస్పత్రి ఘటన మరువకముందే అక్కడి కస్బాలో దారుణం జరిగింది. లా విద్యార్థినిపై కాలేజీ ప్రాంగణంలోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటన ఈ నెల 25న రాత్రి 7.30 నుంచి 10.50గంటల మధ్య జరిగింది. తాజాగా బాధితురాలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో కాలేజీ పూర్వ విద్యార్థి, ప్రస్తుత స్టూడెంట్, స్టాఫ్ మెంబర్ ఉన్నట్లు గుర్తించారు.
లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
28
Jun