జవాన్ను రక్షించి ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ ఆఫీసర్

నీటిలో మునిగిపోతున్న ఓ సైనికుడిని కాపాడి యంగ్ ఆర్మీ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారు. 23 ఏళ్ల లెఫ్టినెంట్ శశాంక్ తివారీ సిక్కిం స్కౌట్స్ రెజిమెంట్లో అధికారిగా ఉన్నారు. ఈ క్రమంలో గ్యా...

Continue reading

170 మంది టెర్రరిస్టులు, 42 మంది సైనికులు హతం

భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' దెబ్బకు పాకిస్థాన్లో అంచనాకు మించి నష్టం వాటిల్లిందని మన ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మే 7న చేసిన దాడుల్లో బహవల్పూర్లో 170 మందికి పైగా ఉగ్రవాదులు ...

Continue reading

నడిరోడ్డుపై మద్యం తాగిన మందుబాబు.. ఎందుకంటే

AP: శ్రీకాళహస్తిలో ఓ మందుబాబు నడి రోడ్డుపై కూర్చుని మద్యం తాగి నిరసన తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీకాళహస్తిలోని వైన్ షాపుల్లో సిట్టింగ...

Continue reading

తిరుమలలో మద్యం మత్తులో కానిస్టేబుళ్లు

AP: తిరుమలలో కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు మద్యం మత్తులో హల్చల్ చేశారు. కానిస్టేబుళ్లు రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరాఉద్దీన్ మద్యం మత్తులో కొండపైకి...

Continue reading

నాలుగున్నరేళ్ళ చిన్నారిపై అత్యాచారం

కడప(D) మైలవరం (M)లో దారుణం జరిగింది. A.కంబాలదిన్నె గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి చంపి ముళ్లపొదల్లో వేశాడు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డలపై ఆగని ఆకృత్...

Continue reading

నాలుగేళ్ల చిన్నారిపై హత్యాచారం

AP: కడప(D) మైలవరం (M)లో దారుణం జరిగింది. A.కంబాలదిన్నె గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి చంపి ముళ్లపొదల్లో వేశాడు. పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన మోరగుడి...

Continue reading

డిఫెన్స్ ఆపరేషన్స్ లైవ్ టెలికాస్ట్ చేయకండి: కేంద్రం

పాకిస్థాన్తో ఉద్రిక్తతల వేళ కేంద్ర సమాచార శాఖ అన్ని మీడియా ఛానళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రక్షణశాఖ కార్యకలాపాలు, భద్రతా బలగాల కదలికలను లైవ్ టెలికాస్ట్ చేయొద్దని కోరింది. ఇ...

Continue reading

మత్స్యకారుల జీవన విధానాన్ని పరిశీలించిన CM

AP: సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయన ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం సముద్ర తీరంలో మత్స్య కారుల వద్దకు వెళ్లి వారి జీవన విధానాన్ని పరిశీలించా...

Continue reading

కైలాస్ మానసరోవర్ యాత్రపై అధికారిక ప్రకటన

కైలాస్ మానసరోవర్ యాత్ర ఈ ఏడాది జూన్- ఆగస్టు మధ్య ఉంటుందని కేంద్రం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 50 మంది యాత్రికుల చొప్పున 5, 10 బ్యాచులు ఉంటాయని తెలిపారు. ఉత్తరాఖండ్ లిపులేఖ్...

Continue reading

మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లు కూల్చివేత

ఉగ్రవాదం వైపు మొగ్గు చూపాలంటే వెన్నులో వణుకు పుట్టేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. పహల్గామ్ ఉగ్రదాడికి J&Kలో ప్రతీకార చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పుల్వామాలో మరో ముగ్...

Continue reading