భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు పాకిస్థాన్లో అంచనాకు మించి నష్టం వాటిల్లిందని మన ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మే 7న చేసిన దాడుల్లో బహవల్పూర్లో 170 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు పేర్కొన్నాయి. ఆ తర్వాత బ్రహ్మోస్ క్షిపణులతో పాక్ సైనిక స్థావరాలపై చేసిన దాడుల్లో 42 మంది ఆర్మీ సిబ్బంది మరణించినట్లు తెలిపాయి. ప్రస్తుతం ఆ ఎయిర్బేస్లు పనిచేయని స్థితికి చేరుకున్నాయని వివరించాయి.
170 మంది టెర్రరిస్టులు, 42 మంది సైనికులు హతం
24
May