అయోధ్య రామమందిరాన్ని పేల్చేసేందుకు ISI భారీ కుట్ర పన్నినట్టు తెలిసింది. ఇందుకోసం ఫైజాబాద్ మటన్ వ్యాపారి, టెర్రరిస్టు అబ్దుల్ రెహ్మాన్ను నియమించుకుంది. రెక్కీ నిర్వహించాక ఫైజాబా...
AP: మాజీ ఎమ్మెల్యే, YCP నేత వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో CID అధికారులు కోర్టులో ఇవాళ పీటీ వారెంట్ దాఖలు ...
AP: స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా ఇప్పటికీ కొన్ని గ్రామాల ప్రజలు రోడ్డు, తాగు నీటి కోసం అల్లాడుతున్నారు. అనకాపల్లి(D) దేవరపల్లి(M)లోని మారుమూల వీరభద్రపేటది ఇదే పరిస్థితి. ...
AP: నటుడు పోసాని కృష్ణమురళిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట సబైజైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనపై PT వారెంట్ ఇచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహిం...
హైదరాబాద్-శ్రీశైలం రహదారికి మహర్దశ పట్టనుంది. ఈ రహదారిలో ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం అనుమతిచ్చింది. 62 కి.మీ మేర 30 అడుగుల ఎత్తులో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇందుకు రూ.7,700 క...
కెరమెరి రేంజ్ పరిధిలోని పలు అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులకు నీటి చలిమల శుద్ధీకరణ నిర్వహించినట్లు ఎఫ్ఎ౦ మజారుద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా అటవీశాఖ అధికారి ...
తెలంగాణలో మార్చి 5 నుంచి ఇంటర్ ఫస్టియర్, 6 నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తొలుత కాలేజీల లాగిన్లలో హాల్టికెట్లు అందుబాటులో ఉంచిన అధికారులు, తాజాగా వెబ్సైట్ ద్వారా...
AP: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టైలరింగ్లో 90 రోజులు శిక్షణ అందించి, ఉచితంగా కుట్టుమిషన్లు ఇస్తామని ప్రకటించింది. రాష్ట...
AP: తల్లికి వందనం పథకం ప్రైవేట్ స్కూళ్లలో చదివే వారికి వర్తింపజేయడంపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. డబ్బు చెల్లించే స్తోమత ఉన్న వారే ప్రైవేట్ స్కూళ్లల్లో పిల్లలను చదివిస్తారని, వ...
దక్షిణ అమెరికా దేశం బొలివియాలో ఘోర ప్రమాదం జరిగింది. పోటోసి ప్రాంతంలో రెండు బస్సులు ఎదురెదురుగా అతివేగంతో ఢీకొన్న ఘటనలో 37 మంది మరణించారు. మరో 39 మంది గాయపడినట్లు అధికారులు వెల...