CBSE 10, 12వ తరగతుల సప్లిమెంటరీ పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. ప్రైవేట్ విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
రెగ్యులర్ విద్యార్థులు తమ స్కూల్ వద్దే ...
పవిత్ర అమర్నాథ్ యాత్రకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. జులై 3న ప్రారంభమైన యాత్రలో మొదటి ఆరు రోజుల్లోనే లక్షకుపైగా భక్తులు హిమాలయాల్లోని మంచుతో ఏర్పడిన శివలింగాన్ని దర్శించుకున...
TG: కరీంనగర్ జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కూతురు పెళ్లికి చేసిన అప్పు తీర్చలేక ఓ తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఇల్లందకుంట ...
హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రద్దీగా ఉండే రహదారిలో పెంపుడు శునకాన్ని ఓనర్ (మహిళ) వదిలేశారు. అనంతరం బాధతో ఆ పెంపుడు కుక్క...
TG: పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో ప్రమాదానికి నిర్వహణ లోపం, నిర్లక్ష్యమే ప్రధాన కారణాలని NDMA బృందం తేల్చింది. ఇవాళ ఘటనా స్థలంలో పరిశీలన చేపట్టిన బృంద సభ్యులు పేలుడుకు గల కా...
AP: తెలుగు రాష్ట్రాల జల వివాదంపై CM చంద్రబాబు మరోసారి స్పందించారు. సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాలు బాగుపడతాయన్నారు. తెలుగుజాతి ప్రపంచంలో...
AP: భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై అల్లూరి జిల్లా పురుషోత్తపట్నం గ్రామస్థులు దాడి చేశారు. రాముడి ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ఈవో, అధికారులు వెళ్లగా గ్రామస్థులతో వ...
TG: పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో NDMA బృందం పరిశీలన ముగిసింది. ప్రమాద స్థలాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పేలుడుకు గల కారణాలపై బృందం అధ్యయనం చేసింది. దీనిపై నివేది...
AP: తెలుగు రాష్ట్రాల జల వివాదంపై CM చంద్రబాబు మరోసారి స్పందించారు. సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాలు బాగుపడతాయన్నారు. తెలుగుజాతి ప్రపంచంలో...