10, 12 తరగతుల సప్లిమెంటరీ హాల్టికెట్లు విడుదల

CBSE 10, 12వ తరగతుల సప్లిమెంటరీ పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. ప్రైవేట్ విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. రెగ్యులర్ విద్యార్థులు తమ స్కూల్ వద్దే ...

Continue reading

అమర్నాథ్ యాత్ర.. తొలి ఆరు రోజుల్లో లక్ష మంది దర్శనం

పవిత్ర అమర్నాథ్ యాత్రకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. జులై 3న ప్రారంభమైన యాత్రలో మొదటి ఆరు రోజుల్లోనే లక్షకుపైగా భక్తులు హిమాలయాల్లోని మంచుతో ఏర్పడిన శివలింగాన్ని దర్శించుకున...

Continue reading

కూతురు పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక తండ్రి ఆత్మహత్య

TG: కరీంనగర్ జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కూతురు పెళ్లికి చేసిన అప్పు తీర్చలేక ఓ తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఇల్లందకుంట ...

Continue reading

యజమాని కారు వెంట పరుగెత్తిన శునకం

హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రద్దీగా ఉండే రహదారిలో పెంపుడు శునకాన్ని ఓనర్ (మహిళ) వదిలేశారు. అనంతరం బాధతో ఆ పెంపుడు కుక్క...

Continue reading

నిర్వహణ లోపం, నిర్లక్ష్యమే కారణం

TG: పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో ప్రమాదానికి నిర్వహణ లోపం, నిర్లక్ష్యమే ప్రధాన కారణాలని NDMA బృందం తేల్చింది. ఇవాళ ఘటనా స్థలంలో పరిశీలన చేపట్టిన బృంద సభ్యులు పేలుడుకు గల కా...

Continue reading

బంగ్లాదేశ్ లో రైలు ప్రయాణికుల కష్టాలు

బంగ్లాదేశ్లో ప్రమాదకరంగా రైళ్లలో ప్రయాణించే వీడియోలు SMలో అప్పుడప్పుడూ వైరలవుతుంటాయి. అలాంటి మరో వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. రైలింజన్, బోగీ పైకప్పుపై కూర్చొన్న యువకులు...

Continue reading

తెలుగుజాతి నంబర్ వన్ కావడమే లక్ష్యం: CBN

AP: తెలుగు రాష్ట్రాల జల వివాదంపై CM చంద్రబాబు మరోసారి స్పందించారు. సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాలు బాగుపడతాయన్నారు. తెలుగుజాతి ప్రపంచంలో...

Continue reading

భద్రాచలం ఈవోపై దాడి

AP: భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై అల్లూరి జిల్లా పురుషోత్తపట్నం గ్రామస్థులు దాడి చేశారు. రాముడి ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ఈవో, అధికారులు వెళ్లగా గ్రామస్థులతో వ...

Continue reading

సిగాచీలో ముగిసిన NDMA బృందం పరిశీలన

TG: పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో NDMA బృందం పరిశీలన ముగిసింది. ప్రమాద స్థలాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పేలుడుకు గల కారణాలపై బృందం అధ్యయనం చేసింది. దీనిపై నివేది...

Continue reading

తెలుగుజాతి నంబర్ వన్ కావడమే లక్ష్యం: CBN

AP: తెలుగు రాష్ట్రాల జల వివాదంపై CM చంద్రబాబు మరోసారి స్పందించారు. సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాలు బాగుపడతాయన్నారు. తెలుగుజాతి ప్రపంచంలో...

Continue reading