మారూరు లోని బీసీ ఎస్టీ ప్రజలందరూ కలిసి చిన్న కదరయ్య స్వామికి 150 కొబ్బరికాయలు కొట్టినట్లు సమాచారం అక్కడ పాల్గొన్న ప్రజలందరూ ఆనందోత్సవంతో సంతోషాన్ని తెలియజేశారు. ఇన్నాళ్లు పడ్డ కష్...
APలోని మద్యం షాపుల వద్ద మందుబాబులు క్యూ కట్టారు. ఎల్లుండి ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం షాపులు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో మందు కొనుగోలు చే...
బెంగళూరులో నిన్న ఒక్కరోజే దాదాపు 111mm వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ నెలలో ఒక్కరోజే ఈ స్థాయి వర్షం కురవడం గత 133 ఏళ్లలో ఇదే తొలిసారి అని తెలిపింది. ఈనెల 1, 2 త...
AP: ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో రేపు YCP నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని CM జగన్ సూచించారు. 'ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగన...
పుష్ప-2' సినిమాలో 'సూసేకి' పాట చిత్రీకరణలో 500 మందికి పైగా డాన్సర్లు పాల్గొన్నారని కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య తెలిపారు. లిరికల్ వీడియోలో మేకింగ్ మాత్రమే చూపించామని ఓ ఇంటర్వ్యూలో చె...
రేవ్ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమ తాను ఏ తప్పూ చేయలేదని అన్నారు. కోర్టులో హాజరు పరిచే సమయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీలో బర్త్ డే కేక్ కట్ చేసి హైదరాబాద్ వచ్చేశానని తెలిపార...
ఇప్పటికీ ప్రజల వద్ద రూ.7,755 కోట్ల విలువైన రూ.రెండు వేల నోట్లు ఉన్నాయని RBI వెల్లడించింది. గత ఏడాది మే 19న రూ.2 వేల నోట్ల సర్క్యులేషను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించగా.. ఇప్పటిదాక...
ఈ వీడియోలో కనబడుతున్న అమ్మాయి,కళ్యాణదుర్గం మండలం మల్లిపల్లి గ్రామానికి చెందిన ఎం. దేవిప్రియ డి/O ఎం.గురుస్వామి 5వ తరగతి చదువుతున్న విద్యార్ధిని విష జ్వరముతో బాధపడుతూ( విష జ్వరం బ్ర...
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'వెట్టయాన్' సినిమా అక్టోబర్ 10న థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. ఈ విషయాన్ని రజనీయే స్వయంగా వెల్లడించారు. దీంతో అదే రోజు రిలీజ్ కానున్న ఎన్టీఆర్ 'దేవర'కు ...
AP: రేపటి కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. త...