AP: తాడిపత్రిలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డిని తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో తన కుమారుడు అస్మిత్ మున్సిపాలి...
AP: నంద్యాలలోని డామినోస్ పిజ్జా సెంటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తాను చికెన్ పిజ్జా ఆర్డర్ ఇవ్వగా కుళ్లిన చికెన్ ముక్కలు వచ్చాయని, వాటిని తిన్న పిల్లలు వాంతులు చేస...
AP: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లారు. దాడులకు గురైన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ క్రమంల...
AP: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లారు. దాడులకు గురైన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ క్రమంల...
ముంబైకి చెందిన ట్రావెల్ ఇన్ఫ్లూయెన్సర్ అన్వీ కాల్దర్ (26) మృతితో ఆమె పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాను లాంగ్ వీకెండ్ సందర్భంగా 5 రాష్ట్రాలకు వెళ్లబోతున్నట్లు 3 రోజుల క్రితం రీల్...
TG: రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతులకు పంట రుణమాఫీ చేసిన సందర్భంగా CM రేవంత్రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకాలు చేశాయి. ఈనేపథ్యంలో AICC కార్యదర్శి సంపత్ కుమార్ ఫ్లెక్సీ...
UPలో చండీగఢ్ - దిబ్రూగఢ్ రైలు ప్రమాదానికి గురైన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. రైలు పట్టాలు తప్పే ముందు పేలుడు శబ్దం వినిపించిందని లోకో పైలట్ చెప్...
TG: రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. తొలిసారిగా ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆ...
కొమురంభీం జిల్లా కేంద్రంలోని పీఎం తెలంగాణ మోడల్ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అందించే కేంద్ర ప్రభుత్వ ప్రతిభ ఉపకార వేతనాలకు ఎంపికైన...
APలో చిన్నారులపై లైంగిక దాడులు ఆగడంలేదు. నంద్యాల, విజయనగరం ఘటనలు మరవకముందే తిరుపతి(D)లో 8 ఏళ్ల బాలికను ఓ మానవమృగం చిదిమేసింది. బిహార్ కు చెందిన దంపతులు దొరవారిసత్రంలోని ఓ రైస్ మిల్...