సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్.. ఎందుకంటే?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లినట్లు తెలుస్తోంది. తన భార్య అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొనేందుకు ఆయన అక్కడికి వెళ్లినట్లు సమాచారం. లెజినోవా అక్కడి నేషనల...

Continue reading

మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్కు గొడవలు? నిర్మాత ఏమన్నారంటే?

మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటేనని చెప్పడానికి ఒక్క సంఘటన చాలు అని సినీ నిర్మాత బన్నీ వాసు అన్నారు. ఆ సిచ్యుయేషన్ కోసమే తాను కూడా ఎదురుచూస్తున్నానని చెప్పారు. 'అల్లు అర్జున్ నంద్యాల వె...

Continue reading

ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి: జగన్

ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ ఎల్లప్పుడూ అం...

Continue reading

ఇది కదా రైతన్న మనసంటే..!

పంచెకట్టులో వచ్చిన రైతు ఫకీరప్పను బెంగళూరులో మాల్ లోపలికి రానివ్వకపోవడంతో ప్రభుత్వం ఆ మాలు తాత్కాలికంగా మూసేసిన సంగతి తెలిసిందే. మాల్ సెక్యూరిటీ గార్డును కూడా తొలగిస్తారన్న వార్తలప...

Continue reading

శ్రీశైలం,బ్యారేజీ వద్ద 3.20 మీటర్ల

కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 27,799 క్యూసెక్కుల వరద వస్తుండగా 7,063 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటిమట్టం 807 అడుగులకు చేరింది. 32 టీఎం...

Continue reading

పోలవరానికి పోటెత్తుతున్న వరద

AP: పోలవరం వద్ద గోదావరి ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టుకు 3.27 లక్షల క్యూసెక్కుల ఇన్ఫో వస్తోంది. అధికారులు 3లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట...

Continue reading

రషీద్ది రాజకీయ హత్య: జగన్

AP: రషీద్ హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమని పోలీసులు చెప్పడం దారుణమని జగన్ ఫైర్ అయ్యారు. నిందితుడు జిలానీకి టీడీపీతో సంబంధాలున్నాయని పలు ఫొటోలను చూపించారు. 'రషీద్ ని రాజకీయ హత్య చేసి...

Continue reading

కానిస్టేబుల్ దాసుపై దాడి

తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కానిస్టేబుల్ దాసుపై దాడి చేసిన వ్యక్తి గురించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్కు చెందిన 25 ఏళ్ల కలిండి పోలీస్ యూనిఫాంలో ఉన్నవారిని ...

Continue reading

రైతుల జీవితాల్లో మార్పు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం: ఆత్రం సుగుణ

రైతుల జీవితాల్లో మార్పు రావాలంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ అన్నారు. శుక్రవారం తిర్యానిలో రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి ...

Continue reading

బుధవారం ఢిల్లీలో ధర్నా : జగన్

AP: సీఎం చంద్రబాబు ఆటవిక పాలనకు నిరసనగా బుధవారం ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు జగన్ ట్వీట్ చేశారు. 'రాష్ట్రంలో 45 రోజుల్లో క్షీణించిన శాంతిభద్రతల అంశాన్ని దేశ ప్రజల దృష్...

Continue reading