ఇంజినీరింగ్’ కనీస ఫీజు రూ.43వేలు

AP: ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీస ఫీజును ప్రభుత్వం రూ.43 వేలకు పెంచింది. రూ.45వేలు ఇవ్వాలని యాజమాన్యాలు కోరగా, రూ.43 వేలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ప్రభుత్వం ఫీజులు తగ్గ...

Continue reading

ఆల్మట్టి గేట్లు ఎత్తివేత

కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరగడంతో ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేశారు. దీంతో దిగువన ఉన్న నారాయణపూర్ జలాశయంలోకి వరద చేరుకుంటోంది. ఇవాల్టితో నారాయణపూర్ డ్యామ్ గరిష్ఠ స్థాయికి చేరుకోను...

Continue reading

రోజా వీడియో వైరల్.. టీడీపీ శ్రేణుల ఫైర్

తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన పారిశుద్ధ్య కార్మికులను ఏపీ మాజీ మంత్రి రోజా దూరంగా నిల్చోమన్నట్లు చెప్పిన వీడియోను టీడీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నారు. 'పారిశుద్ధ్య కార్మికు...

Continue reading

ఏపీలో 4 కొత్త ఎయిర్ పోర్టులు: మంత్రి సత్య

ఏపీలో 4 కొత్త విమానాశ్రయాలు నిర్మించేందుకు PM మోదీ, CM చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారని మంత్రి సత్యకుమార్ ట్వీట్ చేశారు. 'చిత్తూరు జిల్లాలోని కుప్పం, నెల్లూరులోని దగదర్తి, గుంటూ...

Continue reading

AP, తెలంగాణకు నీటి కేటాయింపులు చేసిన KRMB

ఏపీ, తెలంగాణకు 9.914 టీఎంసీల నీటిని కేటాయిస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. APS 4.500 TMC), TGS 5.414 TMC ໖໖໖ శ్రీశైలం పవర్ హౌసెస్ ద్వారానే విడుదల చేయాలని బో...

Continue reading

విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత విధానం: లోకేశ్

AP: విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. గత ప్రభుత్వం రూ.3,480 కోట్ల బకా...

Continue reading

విజయసాయిరెడ్డికి కొడుకుని కనిచ్చానని శాంతి చెప్పింది: భర్త

AP: తన భార్య శాంతి, YCP MP విజయసాయి రెడ్డిపై మదన్మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. 'సాయిరెడ్డికి పిల్లలు లేరని, ఆయనకు వారసుడు కావాలని శాంతి చెప్పింది. తామిద్దరికి ఒకరికొకరంటే ఇష్టమంది. అ...

Continue reading

మరో రెండు నౌకలపై హౌతీల దాడి

ఎర్ర సముద్రంలో రెండు వాణిజ్య నౌకలపై యెమెన్లోని హౌతీ రెబెల్స్ దాడి చేశారు. గంట వ్యవధిలోనే రెండు దశల్లో మిస్సైల్స్ దాడి జరిగింది. కానీ నౌకలకు సమీపంలో ఇవి పేలాయని, సిబ్బంది సురక్షితంగ...

Continue reading

గిల్కు కెప్టెన్సీ చేయడం రాదు: అమిత్ మిశ్రా

జింబాబ్వేతో టీ20 సిరీస్కు భారత జట్టు సారథిగా శుభ్మన్ గిల్ను నియమించడాన్ని మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా తప్పు బట్టారు. గిల్కు కెప్టెన్సీ చేయడం రాదని విమర్శించారు. ఐపీఎల్లో అతని ప్రదర...

Continue reading

వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు?

TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు ఫీజులు మారనున్నాయి. దీనికి సంబంధించిన తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(TAFRC) ప్రకటన చేసే అవకాశం ఉంది. న...

Continue reading