AP: ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీస ఫీజును ప్రభుత్వం రూ.43 వేలకు పెంచింది. రూ.45వేలు ఇవ్వాలని యాజమాన్యాలు కోరగా, రూ.43 వేలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ప్రభుత్వం ఫీజులు తగ్గ...
కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరగడంతో ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేశారు. దీంతో దిగువన ఉన్న నారాయణపూర్ జలాశయంలోకి వరద చేరుకుంటోంది. ఇవాల్టితో నారాయణపూర్ డ్యామ్ గరిష్ఠ స్థాయికి చేరుకోను...
తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన పారిశుద్ధ్య కార్మికులను ఏపీ మాజీ మంత్రి రోజా దూరంగా నిల్చోమన్నట్లు చెప్పిన వీడియోను టీడీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నారు. 'పారిశుద్ధ్య కార్మికు...
ఏపీలో 4 కొత్త విమానాశ్రయాలు నిర్మించేందుకు PM మోదీ, CM చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారని మంత్రి సత్యకుమార్ ట్వీట్ చేశారు. 'చిత్తూరు జిల్లాలోని కుప్పం, నెల్లూరులోని దగదర్తి, గుంటూ...
ఏపీ, తెలంగాణకు 9.914 టీఎంసీల నీటిని కేటాయిస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. APS 4.500 TMC), TGS 5.414 TMC ໖໖໖ శ్రీశైలం పవర్ హౌసెస్ ద్వారానే విడుదల చేయాలని బో...
AP: విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. గత ప్రభుత్వం రూ.3,480 కోట్ల బకా...
AP: తన భార్య శాంతి, YCP MP విజయసాయి రెడ్డిపై మదన్మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. 'సాయిరెడ్డికి పిల్లలు లేరని, ఆయనకు వారసుడు కావాలని శాంతి చెప్పింది. తామిద్దరికి ఒకరికొకరంటే ఇష్టమంది. అ...
ఎర్ర సముద్రంలో రెండు వాణిజ్య నౌకలపై యెమెన్లోని హౌతీ రెబెల్స్ దాడి చేశారు. గంట వ్యవధిలోనే రెండు దశల్లో మిస్సైల్స్ దాడి జరిగింది. కానీ నౌకలకు సమీపంలో ఇవి పేలాయని, సిబ్బంది సురక్షితంగ...
జింబాబ్వేతో టీ20 సిరీస్కు భారత జట్టు సారథిగా శుభ్మన్ గిల్ను నియమించడాన్ని మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా తప్పు బట్టారు. గిల్కు కెప్టెన్సీ చేయడం రాదని విమర్శించారు. ఐపీఎల్లో అతని ప్రదర...
TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు ఫీజులు మారనున్నాయి. దీనికి సంబంధించిన తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(TAFRC) ప్రకటన చేసే అవకాశం ఉంది. న...