AP: స్వతంత్ర భారతావనికి 75ఏళ్లు నిండినా గిరిజనుల పిల్లలకు చదువు అందని ద్రాక్షగానే ఉంటోంది. విద్యార్థులు మరో గ్రామానికి 4KM కాలినడకన వెళ్లాల్సి ఉండటంతో అల్లూరి(D) అనంతగిరి(M)లోని తె...
TG: తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు పాలభిషేకం చేసి విద్యార్థులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మిట్టగూడెం ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఇటీవల...
రైల్వే బ్రిడ్జిపై ఫొటోషూట్ భార్యాభర్తల ప్రాణాల మీదకు తెచ్చింది. రాజస్థాన్లో పాలి(D)లోని గోరంఘాట్ బ్రిడ్జిపై దంపతులు రాహుల్, జాన్వి ఫొటోషూట్ చేస్తున్నారు. ఆ సమయంలో రైలు రాగా వారు భయ...
TG: హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం ధాటికి రోడ్లపై నీరు వరదను తలపిస్తోంది. పలు చోట్ల కార్లు, బైక్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. ముషీరాబాద్ పరిధిలోని ఓ వీధిలో వరద ఉద్ధృతిలో కారు చి...
ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలను ఆందోళనకు గురిచేసిన కడెం ప్రాజెక్ట్ వరద ఘటన నేటితో రెండేళ్లు పూర్తి చేసుకుంది. 2022 జులై 13న ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కడెం ప్రాజెక్ట్ పోటెత...
ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ తన పెళ్లికి వచ్చిన పలువురు స్నేహితులకు రూ.2కోట్ల విలువైన వాచ్లను గిఫ్ట్ గా ఇచ్చారు. గిఫ్ట్ అందుకున్న వారిలో బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, రణ్వీర్ స...
ఎన్నో ఆశలతో కువైట్కు వెళ్లిన ఓ తెలుగు వ్యక్తి ఏజెంట్ చేతిలో మోసపోయాడు. ఎడారిలో తాను కష్టాలు పడుతున్నానని, కాపాడాలంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 'ఎడారిలో మేకలు, గొర్రె...
ఆషాఢమాసంలో తెలుగువారు పెళ్లి ముహూర్తాల జోలికి వెళ్లరు. మరి రూ. వేల కోట్ల ఖర్చుతో జరుగుతున్న అనంత్ అంబానీ పెళ్లి మాత్రం ఎందుకు ఆషాఢంలో జరుగుతోంది? ఎందుకంటే మనది చాంద్రమాన పంచాంగం కా...
AP: పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో తప్పులు దొర్లడంపై పాఠశాల విద్యాశాఖ వివరణ ఇచ్చింది. సీడీల్లో మార్పు వల్లే ఈ తప్పు జరిగినట్లు తెలిపింది. పదో తరగతిలో కొత్త సిలబస్ ప్రవేశ పెట్టామన...