ప్రభుత్వ భూముల్లో గుడిసెలు… తీవ్ర ఉద్రిక్తత

TG: హైదరాబాద్లోని మియాపూర్లో తీవ్ర ఉద్రిక్తత లి) నెలకొంది. దీప్తిశ్రీనగర్ లోని ప్రభుత్వ భూముల్లో స్థానికులు గుడిసెలు వేశారు. తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్...

Continue reading

మావటిని తొక్కి చంపిన ఏనుగు

కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. ఈ నెల 20న ఓ ప్రైవేట్ సఫారీ సెంటర్లో మావటి బాలకృష్ణన్ (62)పై ఏనుగు దాడి చేసింది. ముందు కాళ్లతో తొక్కి చంపి, తొండంతో విసిరికొట్ట...

Continue reading

కిడ్నాప్ అయి 9 నెలలుగా కనిపించిన ఆమ్మాయి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చానా తల్లి

విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అనీ... ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితుర...

Continue reading

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికీ అసెంబ్లీ హౌస్ కీపింగ్ సిబంది సమస్యలు

ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి అసెంబ్లీ హౌస్ కీపింగ్ సిబ్బంది సమస్యలు రాష్ట్ర శాసన సభలో పని చేసే హౌస్ కీపింగ్ సిబ్బందిగా ఉన్న 154 మంది మహిళలు తమ సమస్యలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివ...

Continue reading

డ్రైవర్ నిర్లక్ష్యం.. రన్నింగ్ వ్యాన్ నుంచి పడిపోయిన చిన్నారులు

గుజరాత్లోని వడోదరలో ఓ స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వేగంగా డ్రైవ్ చేయడం, వెనుక డోర్ సరిగ్గా క్లోజ్ చేయకపోవడంతో ఇద్దరు విద్యార్థులు కింద పడిపోయారు. అయినా ఆగకుండా...

Continue reading

ఈవీఎంల ట్యాంపరింగ్ శుద్ధ అబద్ధం: వైసీపీ నేత

AP: ఈవీఎంలపై వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ ఆ పార్టీ నేత, మాజీ MLA రాపాక వరప్రసాద్ వ్యతిరేక స్వరం వినిపించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది శుద్ధ అబద్ధం అని కొట్టిపారేశారు. మూడ...

Continue reading

ప్రధాని ప్రారంభించిన అటల్ సేతుపై పగుళ్లు!

ముంబైలో ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీ ప్రారంభించిన అటల్ సేతుపై పగుళ్లు రావడం చర్చనీయాంశమైంది. బ్రిడ్జ్ ప్రారంభమైన 6 నెలలకే రోడ్డుపై పగుళ్లు రావడం ఏంటని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నాన...

Continue reading

కొమురం భీం మ్యూజియంను సందర్శించిన జిల్లా ఎస్పీ

ఆదివాసీ గిరిజనుల ఆచార సంప్రదాయాలు చాలా గొప్పవని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన శుక్రవారం మొదటగా జోడేఘాట్ ను సందర్శించి, కొమరం...

Continue reading

48 గంటల్లో నిందితులను అరెస్టు చేస్తాం: హోంమంత్రి

AP: బాపట్ల జిల్లాలో 21 ఏళ్ల యువతిపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను 48 గంటల్లోగా అరెస్టు చేస్తామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్...

Continue reading

వాంకిడిలో కారు బైక్ ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు

వాంకిడి మండలం గోయేగాం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. రాంచందర్ తన ద్విచక్రవా...

Continue reading