ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4 తొలి మ్యాచులో అమరావతి రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత కాకినాడ కింగ్స్ 20 ఓవర్లలో 229/5 స్కోర్ చేసింది. KS భరత్ (93), సాయి రాహుల్ (...
మంచిర్యాల (D) నెన్నెల(M) గంగారం వాసి అనిల్(22) మరణానికి కారణమైన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచామని SI ప్రసాద్ ఈరోజు చెప్పారు. SI తెలిపిన వివరాలు.. అనిల్ తల్...
బస్, ట్రైన్ పాస్ లాగే విమానానికీ లైఫ్ టైమ్ పాస్ ఉంటుందనే విషయం మీకు తెలుసా? థామస్ స్టూకర్ అనే వ్యక్తి 1990లో $290,000తో యునైటెడ్ ఎయిర్లైన్స్ నుంచి జీవితకాల పాస్ను కొనుగోలు చేశారు...
AP: మూడేళ్ల కూతురిని ఓ తండ్రి రూ.5వేలకు అమ్మేసిన ఘటన విజయవాడలో జరిగింది. బాపట్ల(D) వేటపాలెంకు చెందిన మస్తాన్ గురువారం రాత్రి విజయవాడ బస్టాండ్ వద్ద పరిచయమైన మహిళ, పురుషుడికి తన ...
పాలస్తీనాలో ఇజ్రాయెల్ నరమేధం సృష్టిస్తోందని కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ ఆరోపించారు. 18,430 మంది పిల్లలు సహా 60వేల మందిని దారుణంగా హతమార్చిందన్నారు. ఇంత జరుగుతున్నా భారత ప్రభుత...
AP: ఆశా వర్కర్లకు మొదటి రెండు ప్రసవాలకు 180 రోజుల చొప్పున ప్రసూతి సెలవులు (జీతంతో) ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కార్యకర్తల పదవ...
ENG, IND మధ్య జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ రికార్డులు తిరగరాసింది. డిజిటల్ ప్లాట్ఫామ్లో అత్యధిక మంది వీక్షించిన టెస్ట్ సిరీస్ గా నిలిచింది. 5 మ్యాచ్ల సిరీస్ను జియో హాటా ర్...
UAEలో Sept 9-28 వరకు జరగనున్న ఆసియా కప్కు ఈనెల 19 లేదా 20న సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించే అవకాశముంది. టాప్-5 ప్లేయర్ను మార్చకపోవచ్చని, జైస్వాల్, సాయికి చోటు కష్టమేనని సమ...
AP: రెండో పెళ్లికి సిద్ధమైన భర్తకు మొదటి భార్య షాకిచ్చిన ఘటన తూ.గో జిల్లాలో జరిగింది. దేవరపల్లి(M) యాదవోలుకు చెందిన పాలి సత్యనారాయణకు ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. ముహూర్తం టైం...
పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు ఎత్తేయాలన్న నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 80శాతం ఎక్స్టెర్నల్, 20శాతం ఇంటర్నల్ మార్కుల విధానాన్ని కొనసాగిస్తామని విద్యాశా...