ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4 తొలి మ్యాచులో అమరావతి రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత కాకినాడ కింగ్స్ 20 ఓవర్లలో 229/5 స్కోర్ చేసింది. KS భరత్ (93), సాయి రాహుల్ (96) రాణించారు. వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు టార్గెట్ను DLS ప్రకారం 14 ఓవర్లలో 173కి కుదించారు. అమరావతి జట్టు 13.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. హనుమ విహారి (17 బంతుల్లో 39 రన్స్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు
APL: అమరావతి రాయల్స్ విజయం
13
Aug