ఒక చేయిని కోల్పోయినా తాను నమ్ముకున్న కళను వదిలేయకుండా మనోధైర్యంతో ముందుకు సాగుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ యువకుడు. ADBలోని కొలిపురకు చెందిన విజయ్ 15 ఏళ్లుగా నుంచి వినా...
AP: పులివెందులలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. YCP వాళ్లు తమను ఓటు వేసేందుకు వెళ్లనీయడం లేదని TDP మద్దతుదారులు.. TDP కార్యకర్తలు పోలింగ్ కేంద్రాలను తమ అధీనంలోకి తీసుకొని రిగ్గిం...
AP: ఇవాళ విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాల్లో అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ముగ్గురు సోదరులు సత్తా చాటారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ దౌలా ముగ్గురు కుమారులు మహమ...
కరోనా సమయంలో వేలాది మందికి సాయపడిన రియల్ హీరో సోనూసూద్ తన బర్త్ డే వేళ (జులై 30) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 500 మంది వృద్ధుల కోసం ఆశ్రమాన్ని స్థాపిస్తానని ప్రకటించార...
AP: సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం కొందరికే అమలు చేస్తోందని APCC చీఫ్ షర్మిల ఆరోపించారు. 76.07 లక్షల మంది రైతులుంటే 47 లక్షల మందికే అన్నదాత సుఖీభవ ఇస్తోందని, ఇది అన్నదాత దు...
అంబానీ సోదరులు ముకేశ్, అనిల్ జీవితాలు పరస్పర విరుద్ధంగా మారాయి. రిలయన్స్ జియో పేరుతో ముకేశ్ సంచలనాలు సృష్టించి కార్పొరేట్ను శాసించే స్థాయికి ఎదిగారు. రూ.లక్షల కోట్ల సంపాదనతో ప్...
AP: మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో 3 కేసులు నమోదయ్యాయు
ప్రసన్న కుమార్ ఇంటికి వెళ్లే రోడ్డులో బారికేడ్లను YCP నేతలు లాగేయడంతో ఓ కానిస్టేబుల్ చేయ...
ట్రంప్ తాజాగా 70 దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకాలు చేశారు. ఆయా దేశాలకు 10%-41% మధ్య టారిఫ్స్ ప్రకటించారు. ఇండియాపై ఇప్పటికే 25% ఛార్జ్ చేయనున్న...
ఇంటర్లో మెరిట్తో పాస్ అయిన విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్నకు అప్లై చేసుకోవచ్చని తెలంగాణ ఇంటర్ బోర్డు తెలిపింది. గతంలో అప్లై చేసుకున్న వారు రెన్యువల్, ఈ ఏడాది ఉత్తీర్ణుల...
ట్రంప్ టారిఫ్స్.. భారత్కు ఇరాన్ మద్దతు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల పెంపు ప్రకటన నేపథ్యంలో భారత్కు ఇరాన్ ఎంబసీ మద్దతుగా నిలిచింది. భారత్, ఇరాన్ వంటి స్వతంత్ర దేశాల...