రైతు కుటుంబమంతా ఆత్మహత్య

AP: వైఎస్సార్ (D) సింహాద్రిపురం(M) దిద్దేకుంటలో విషాదకర ఘటన జరిగింది. అప్పుల బాధతో ఓ అన్నదాత కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది. రైతు నాగేంద్ర(40) చీనీ తోట సాగు చేస్తున్నారు. ఆదాయం ...

Continue reading

రోజా కూతురికి అంతర్జాతీయ అవార్డు

AP: మాజీ మంత్రి రోజా కుమార్తె అన్షు మాలికకు సోషల్ ఇంపాక్ట్ గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు దక్కింది. నైజీరియాలో ఆమె పురస్కారాన్ని అందుకున్నారు. అన్షు 7ఏళ్లకే కోడింగ్ రాశారు. 17...

Continue reading

రాజమౌళి SSMB29 నుంచి క్రేజీ అప్డేట్!

దేశంలోనే క్రేజీయెస్ట్ ప్రాజెక్టుగా ఇప్పటికే హైప్ దక్కించుకున్న రాజమౌళి-SSMB29 చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్క ప్రియాంకా చోప్రా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సినీ వర్గాలు ధ్రు...

Continue reading

మహా కుంభమేళాలో ప్రపంచ నాయకులు!

వచ్చే నెల 13వ తేదీ నుంచి మహాకుంభమేళా ప్రారంభమవనుంది. కోట్లాది మంది హాజరయ్యే ఈ కార్యక్రమానికి ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి. అయితే, కుంభమేళాలో ప్రపంచ నాయకులు పాల్గొంట...

Continue reading

దారుణం: హోంగార్డును కర్రతో బాదిన కానిస్టేబుల్

AP: విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై మద్యం మత్తులో APSP కానిస్టేబుల్ విచక్షణారహితంగా దాడి చేశారు. పల్నాడు (D) మాచర్లలో 3 రోజుల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడ...

Continue reading

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

AP: భవానీ దీక్షల విరమణకు ఇవాళ చివరి రోజు కావడంతో విజయవాడ దుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ అధికారులు అన్ని క్యూలైన్లలోనూ ఉచిత దర్శనానికి అనుమతిస్తున్నారు. అమ్...

Continue reading

టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. 7 హెడ్ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్), 44 కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) పోస్టులు భర్తీ చేయనున్నారు...

Continue reading

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 14 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న శ్రీవా...

Continue reading

సిమ్లా మంచు అందాలు

హిమాచలప్రదేశ్లో భారీగా మంచు కురుస్తోంది. రహదారులపై అడుగు మేర మంచు పేరుకుపోవడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. టైర్లకు గ్రిప్ దొరక్క రోడ్లపై వాహనాలు జారిపోతున్నాయి. అయినప...

Continue reading

టెన్త్ విద్యార్థులకు మరో అవకాశం

AP: పదో తరగతి విద్యార్థులకు SSC పరీక్షల విభాగం మరో అవకాశం కల్పించింది. వివిధ కారణాలతో మార్చి-2025 పరీక్ష ఫీజు చెల్లించని వారికోసం తత్కాల్ విధానం తీసుకొచ్చింది. ఈ నెల 27 నుంచి జ...

Continue reading