వచ్చే నెల 13వ తేదీ నుంచి మహాకుంభమేళా ప్రారంభమవనుంది. కోట్లాది మంది హాజరయ్యే ఈ కార్యక్రమానికి ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి. అయితే, కుంభమేళాలో ప్రపంచ నాయకులు పాల్గొంటే ఎలా ఉంటుందో చూపే ఫొటోలను AI రూపొందించింది. ఇందులో పుతిన్, జిన్ పింగ్, కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్, జార్జియా మెలోనీలు నదీ స్నానాలు ఆచరించినట్లున్న ఫొటోలు వైరలవుతున్నాయి.
మహా కుంభమేళాలో ప్రపంచ నాయకులు!
29
Dec