వరల్డ్ కప్ విజేతలకు భారీ నజరానా

మహిళల ODI WC విజేతలకు ICC భారీ నజరానా ప్రకటించింది. విన్నర్కు రూ.39.50 కోట్ల ప్రైజ్ మనీ అందించనున్నట్లు తెలిపింది. గత WC(2022)లో ఇది ₹11.65 కోట్లు మాత్రమే. రన్నరప్కు రూ.19.78 క...

Continue reading

USతో భారత్ ఏకపక్ష వాణిజ్యం చేస్తోంది: ట్రంప్

భారత్ దశాబ్దాలుగా USతో ఏకపక్షంగా భారీ వాణిజ్యం చేస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. 'ఇండియా తన వస్తువులను USకు భారీ స్థాయిలో విక్రయిస్తోంది. అమెరికానే ఆ దేశానికి అతిపెద్ద కొనుగోలుదా...

Continue reading

USAకు వెళ్లేవారు తగ్గిపోతున్నారు!

దాదాపు రెండు దశాబ్దాల్లో తొలిసారి అమెరికాకు ప్రయాణించే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. NTTO నివేదిక ప్రకారం జూన్-2025లో US వెళ్లేవారి సంఖ్య 2.1 లక్షలకు పడిపోయింది. జూన్-2...

Continue reading

ద్రవిడ్ అప్సెట్ అయ్యారేమో: ABD

RR కోచ్ గా ద్రవిడ్ పదవీకాలం ముగిసిందని టీమ్ మేనేజ్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం ఆయన్ను అప్సెట్ చేసి ఉంటుందని SA మాజీ క్రికెటర్ ABD అన్నారు. 'ద్రావిడ్ను కోచ్గా తొల...

Continue reading

రాష్ట్రంలో 63.61 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ : CM

AP: రాజంపేట నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. 'పేదల సేవలో' కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో.. లే...

Continue reading

ఏకమైన భారత్-చైనా-రష్యా.. దిగొచ్చిన US!

భారత్-చైనా-రష్యా ఒక తాటిపైకి రాగానే అగ్రరాజ్యం అమెరికా వెన్నులో వణుకు పుట్టిందా? ట్రంపరితనం తగ్గుతుందా? భారత్తో మళ్లీ చెట్టాపట్టాలకు సిద్ధమవుతుందా? SMలో US స్పందన చూస్తే అదే ని...

Continue reading

తండ్రికి లోకేశ్ ఎమోషనల్ విషెస్

చంద్రబాబు తొలిసారి CMగా బాధ్యతలు చేపట్టి 30ఏళ్లు పూర్తైన సందర్భంగా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. '30 ఏళ్ల ప్రయాణం మైలురాయికి మించినది. హైటెక్ సిటీ నుంచి క్వాంటమ్ వ్యాలీ వరకు, బ...

Continue reading

ఆర్టీసీ డ్రైవర్లు ఫోన్లు వాడటం నిషేధం!

TG: బస్సు ప్రమాదాలను నివారించేందుకు డ్రైవర్లు విధుల్లో ఫోన్ వాడకుండా నిషేధం విధించాలని RTC నిర్ణయించింది. ఇవాల్టి నుంచి ఈ నెల 30 వరకు పైలట్ ప్రాజెక్టుగా 11 డిపోల్లో దీనిని అమలు...

Continue reading

ఆరోగ్యశ్రీ’ బిల్లులపై నేడు ప్రభుత్వంతో ఆస్పత్రుల చర్చలు!

TG: 'ఆరోగ్య శ్రీ' సేవలను నిలిపివేయాలన్న నిర్ణయాన్ని నెట్వర్క్ ఆస్పత్రులు వాయిదా వేశాయి. ప్రభుత్వం ఇవాళ చర్చలకు పిలవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. చర్చల అనంతరం తదుపరి కార్యాచరణ ప్...

Continue reading

ఒకే కారులో మోదీ-పుతిన్ ప్రయాణం

చైనా టియాన్జన్ SCO శిఖరాగ్ర సదస్సు తర్వాత ప్రధాని మోదీ-రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకే కారులో ప్రయాణిస్తూ కనిపించారు. ద్వైపాక్షిక సమావేశ ప్రదేశానికి ఇలా ఒకే కారులో వెళ్లారు. ఈ సమావ...

Continue reading