గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. వివిధ కేసులో తీసుకొచ్చిన వాహనాలను రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. వ్యర్థాలకు నిప్పు పెట్టగా.. అవి వాహనాలకు వ్య...
AP: కలియుగ వైకుంఠం తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. నిన్న సాయంత్రం నుంచి భారీగా భక్తులు తరలివస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిప...
AP: రాష్ట్రంలోని 145 మండలాల్లో నేడు వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివిధ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదు అవుతాయని అంచనా వేసింద...
ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనే... జూన్ 12లోగా విద్యాకానుక కిట్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుక...
అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. విబేధాల కారణంగా మూడేళ్ళ క్రితం నుంచే ఈ జంట విడివిడిగా ఉంటున్నారు. ఆ సమయంలోనే తేజకు మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. భార్యకు విడ...
AP CM జగన్ విదేశీ పర్యటన ముగిసింది. ఇప్పటికే ఆయన లండన్ నుంచి బయల్దేరారు. రేపు తెల్లవారుజామున 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని నివాసానిక...
జర్మనీకి చెందిన లారెంట్ ష్వార్ట్జ్ వయసు రెండేళ్లే. కానీ అతడు వేసే పెయింటింగ్స్ మాత్రం వేలాది డాలర్లకు అమ్ముడుపోతున్నాయి. గత ఏడాది లారెంట్లోని కళను గుర్తించిన పేరెంట్స్ అతడి కోసం ప్...
రోడ్డుపై చైన్ స్నాచర్ల బెడద ఇటీవల పెరిగిపోయింది. అలాంటి దొంగలకు 'కుక్క కాటుకు చెప్పుదెబ్బ' లాంటి ఘటన హరియాణాలో జరిగింది. ఆటోలో కూర్చున్న మహిళ మెడలోని చైన్ను దొంగిలించిన ఇద్దరు దొంగ...
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థలో ప్రైవేటు హైర్ డ్రైవర్లుగా పని చేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపెందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురు...
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడిపోవడంతో 28 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 22 మంది గాయపడగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది. వారందరినీ రెస్...