- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
అశ్వినీ వైష్ణవ్కు మరోసారి రైల్వేమంత్రి పదవి దక్కడంపై కేరళ కాంగ్రెస్ సెటైర్లు వేసింది. ఆయనకు అభినందనలు తెలిపేందుకు ముంబై సమీపంలోని రైల్వే స్టేషన్కు వేలాది మంది చేరుకున్నారని ఓ ఫొటోను షేర్ చేసింది. అక్కడికి వచ్చిన వారందరికీ వందే భారత్ హైక్వాలిటీ డ్రోన్ వీడియోలు ఇస్తారని తెలిపింది. అశ్వినీ వైష్ణవ్ హయాంలో రైళ్లలో సీట్లు దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో ఈ పోస్ట్ చేసింది.