హసీనాపై ప్రసారాల్ని నిషేధించిన బంగ్లా కోర్టు

బంగ్లా మాజీ PM షేక్ హసీనా ప్రసంగాల ప్రసారాన్ని ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్(ICT) కోర్టు నిషేధించింది. ఆమెపై ఉన్న హత్యారోపణలపై దర్యాప్తు జరుగుతోందని, ప్రసారాలు సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రమాదమున్న నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుందని ప్రాసిక్యూటర్ హొస్సేన్ తమీమ్ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ చీఫ్ యూనస్ బంగ్లాలో హిందువులపై దాడుల్ని ఓ కుట్ర ప్రకారం అమలు చేస్తున్నారని హసీనా ఇటీవల ఆరోపించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *