ఆమెతో ఒక్క సెల్ఫీకి రూ.100

వివిధ దేశాల నుంచి భారత్కు వచ్చే టూరిస్టులతో ఇక్కడి ప్రజలు ఫొటోలు దిగుతుంటారు. చాలా మంది ఇలా అడగటంతో విదేశీయులు ఇబ్బందికి గురవడం చూస్తుంటాం. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ ఓ రష్యన్ మహిళ ఒక్క సెల్ఫీకి రూ.100 అనే ప్లకార్డును ప్రదర్శించారు. ఇలా చేయడం వల్ల ఫొటో అడిగే వారు తగ్గుతారని, తమకూ డబ్బులు వస్తుండటంతో ఇబ్బందిగా అనిపించదని ఆమె చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *